పాఠశాలల్లో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించాలన్న నిర్ణయాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు
పాఠశాలల్లో ప్రతిరోజూ ఆరు చరణాలతో కూడిన పూర్తి 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొంతకాలం క్రితం కొట్టివేసింది. బెంగళూరుకు...






