మదర్సాలో బాలుడికి నరకం.. అల్లరి చేస్తున్నాడని గొలుసులతో కట్టేశారు
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఈద్గానగర్ మదర్సాలో మైనర్ బాలుడికి సంకెళ్లు వేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బనగానపల్లె పోలీసులు మరియు నంద్యాల జిల్లా బాలల పరిరక్షణ కమిటీ విచారణ ప్రారంభించాయి. 11 ఏళ్ల బాలుడు కాళ్లకు సంకెళ్లు...







