News

News

దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

తమిళనాడు, ఆంధప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించాలంటూ ఏప్రిల్ 2025న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది....
News

బక్రీద్ సందర్భంగా గోవధ చేస్తామని ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో బక్రీద్ సందర్భంగా జంతుబలుల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. రాష్ట్రంలో గోవధపై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బక్రీద్ సందర్భంగా జంతుబలులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు...
News

పాకిస్థాన్ లో ఘోరం… 14 ఏళ్ల బాలికకు 41 ఏళ్ల వ్యక్తితో బలవంత వివాహం

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులకు అద్దం పడుతూ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లో కేవలం 14 ఏళ్ల వయసున్న క్రిస్టియన్ బాలికను 41 ఏళ్ల వివాహిత ముస్లిం వ్యక్తి కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లి...
News

బెంగాల్‌లో గోవధ నిషేధంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన కమ్యూనిస్టు పార్టీ

పశ్చిమ బెంగాల్లో గోవధ నియంత్రణ చట్టం అమలుపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్టం – 1950’ను కఠినంగా అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ...
News

బీహెచ్‌యూలో ‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’ ప్రశ్నపై వివాదం

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎం.ఏ. చరిత్ర నాలుగో సెమిస్టర్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ప్రశ్నపై విద్యార్థుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్...
News

వర్షాధార రైతులకు పీఎండీఎస్ విధానం వరం

వర్షాధార వ్యవసాయానికి పీఎండీఎస్ (PMDS - Pre-Monsoon Dry Sowing) విధానం ఒక వరంలాంటిదని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్...
News

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలక మండలి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజును కొనసాగిస్తూ 16 మంది సభ్యులు, మరొక ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో రాష్ట్ర ప్రభుత్వం పాలక...
ArticlesNews

మొక్కలకు సానుకూల తరంగాలు- రైతు ‘యోగిక వ్యవసాయం’

సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే 'యోగిక' వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 'యోగిక' వ్యవసాయంలో భాగంగా రైతులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 20 నుంచి 30...
1 175 176 177 178 179 3,088
Page 177 of 3088