అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణం : నిర్మాణ కమిటీ ప్రకటన
అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలరాముడి ప్రధాన, అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు...







