News

ArticlesNews

కైరుప్పలలో హోరాహోరీగా సాగిన పిడకల సమరం.. వీరభద్ర స్వామికి భద్రకాళీకి వైభవంగా కళ్యాణం..

కర్నూలు జిల్లాలో సంప్రదాయ పిడకల సమరం హోరాహోరీగా సాగింది. వేలాది మంది సమక్షంలో జరిగిన పిడకల సమరం ఉత్కంఠ రేపింది. దశాబ్దాల కాలం నాటి పిడకల సమరం.. ఈసారి కూడా వైభవంగా జరిగింది. భద్రకాళి, వీరభద్రస్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి...
News

మావోలు మూసివేసిన రామాలయాన్ని తెరిచి .. 21 ఏళ్ల తర్వాత పూజలు చేసిన జవాన్లు

500 ఏళ్ల తర్వాత రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుపుకుంది. రామాలయ ప్రారంభోత్సం అత్యంత ఘనంగాజరుపుకుంది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు గత 21 ఏళ్లుగా మూతబడి ఉన్న...
ArticlesNews

సమ సమాజ నిర్మాణ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

(ఏప్రిల్ 11 - జ్యోతిరావు ఫూలే జయంతి) తరతరాల అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి...
News

చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మే 10న జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. గతేడాది జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు....
News

హోమియోపతిపై పరిశోధనల ద్వారా ప్రజల విశ్వాసం పెంచాలి : రాష్ట్రపతి

హోమియోపతికి మరింత ప్రజాదరణను పెంపొందించడంలో శాస్త్రీయ పరిశోధన, నైపుణ్యం ముఖ్యపాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా.. ఇక్కడ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండురోజుల సదస్సును రాష్ట్రపతి...
News

భద్రాద్రి రామాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం

ఉగాది నుంచి ఈ నెల 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి మూలవిరాట్‌ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేనపూజ,...
News

విద్యార్థినుల కోసం ‘‘ది కేరళ స్టోరీ’’ని ప్రదర్శించిన చర్చి

`లవ్ జిహాదీ’ ధోరణులను ఎండగడుతూ సంచలనం రేపిన బాలీవుడ్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ప్రసారం చేస్తున్న దూరదర్శన్‌పై కేరళలో వామపక్ష ప్రభుత్వం తీవ్ర గందరగోళం సృష్టించిన నేపథ్యంలో కేరళలోని ఒక క్యాథలిక్ డియోసెస్ “ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్”లో భాగంగా టీనేజర్ల...
News

జాబిల్లిపై 100 రోజులు ఉండేలా చంద్రయాన్ 4

చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచంలో ఏ దేశానికీ వీలు కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన దేశంగా భారత్ నిలవడంతో ఇస్రో సాధించిన ఘనతపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా...
1 1,545 1,546 1,547 1,548 1,549 3,059
Page 1547 of 3059