News

News

సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు

విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 17న జరగనున్న శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. రామతీర్థం సేవా సంఘం ఆధ్వర్యంలో 2017 నుంచి స్వామి కల్యాణానికి ఈ పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తున్నారు....
News

పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ హెచ్చరిక

దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రధాని మోదీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం...
News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో 27న పుణ్యక్షేత్ర యాత్ర

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా ఒక ప్రకటనలో తెలియజేశారు. పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా పూరి, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్‌...
News

ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఏప్రిల్ 12న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుండగా మరుసటి రోజు(ఏప్రిల్ 13)న పసుపు దంచే కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 17 నుంచి 25వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో శుక్రవారం తిరుమంజనం నిర్వహించనున్నారు. శుక్రవారం...
News

సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశం

పశ్చిమబెంగాల్‌లో సంచలనాత్మక సందేశ్‌ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ ఆదేశించింది. ఆ కేసులో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 59 ; కె.ఎన్.కేసరి

నేడు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుగా చెపుతున్న 'మేక్ ఇన్ ఇండియా' ఆలోచనను స్వాతంత్ర పోరాటంలో భాగంగా చెయ్యటం ఆంధ్రులకే చెల్లింది. విదేశీవస్తు బహిష్కరణ పిలుపుకు భిన్నంగా స్పందించిన వారు, ప్రత్యామ్నాయ తయారీ గురించి ఆలోచించి అమలుచేసిన వీరులున్నారు. ఇది స్వాతంత్ర...
News

కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు కొత్త యూనిఫాం, రద్దీ నియంత్రణకు ‘నో టచ్ పాలసీ’

కాశీ విశ్వనాథుడి ఆలయంలో భద్రతా విధులు నిర్వహించే, పోలీసు సిబ్బంది ఇక నుంచి సంప్రదాయ వస్త్రధారణలోనే విధులు నిర్వహించనున్నారు. ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీలు ధరించనున్నారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషులు ధోతీ,...
News

మే 18 నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు

అన్నవరం రత్నగిరిపై కొలువైన వీర వేంకట సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు మే 18 నుంచి 24వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మే 19వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి స్వామివారి దివ్య...
1 1,543 1,544 1,545 1,546 1,547 3,059
Page 1545 of 3059