News

News

పర్యావరణం, పరిసరాల పరిరక్షణ పై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి – మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలలో అనేక అంశాలతో పాటు సమకాలీన సమస్యల గురించి చర్చించామని సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేయబోతున్నదని చెప్పటంతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల గురించి విలేకరుల...
News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2019, గ్వాలియర్ తీర్మానం 2- హిందూ సమాజం సంప్రదాయాలు. విశ్వాసాలను రక్షించవలసిన అవసరం.

భారతీయేతర దృక్పథం కల స్వార్ధ శక్తులు హిందూ విశ్వాసాలను, సంప్రదాయాలను దెబ్బ తీసేందుకు ఒక పధ్ధతి ప్రకారం కుట్ర పన్నాయని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. శబరిమల ఆలయ ఉదంతం ఈ కుట్రకి తాజా ఉదాహరణ. హిందుత్వం ఏకశిలా సదృశమైన,...
News

పుల్వామా సూత్రధారి ముదస్సర్ అహ్మద్ ఖాన్ ఖేల్ ఖతం – కాల్చి చంపిన భారత్ ఆర్మీ

ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌.. పుల్వామా ఘటనకు మాస్టర్ మైండ్..! ఈ దాడిలో 43 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అసువులు బాసారు. ముదస్సర్‌ అహ్మద్‌ఖాన్‌ ఈ ఘటన వెనుక ఉన్నాడని తెలుస్తోంది. ఉగ్రదాడిలో ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్‌ అహ్మద్‌దార్‌ దాడికి ముందు పలుమార్లు మహ్మద్‌ఖాన్‌తో సంప్రదింపులు...
News

ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2019: సర్ కార్యవహ సురేశ్ జోషి జీ ప్రకటన

ఆజాద్ హింద్ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవం ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళక్రితం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడింది(21 అక్టోబర్, 1943). భారత్ స్వాతంత్ర్యం పొందడంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేతృత్వం వహించిన తరువాత నేతాజీ సుభాష్...
News

గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వాన్ని ఘనంగా జరుపుకోవాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ జోషి

550 ఏళ్ల క్రితం 1526వ సంవత్సరంలో శ్రీ గురునానక్ దేవ్ జీ రాజ్ భోయ్ కి తల్వండీలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మాతా త్రిప్త, శ్రీ మెహ్తా కల్యాణ్ దాస్ జీ. సమాజంలోని విఘటన, బలహీనతలను ఆసరా చేసుకుని విదేశీ దురాక్రమదారులు...
NewsSeva

నెల్లూరు జిల్లాలో ఘనంగా యానాదుల సమారాధన.

నెల్లూరు రూరల్ మండలం దొంతాలి నాంచారమ్మ గిరిజన కాలనీ లో 9/3/2019 ఆదివారం యానాదుల సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ గ్రామంలో సమరసతా సేవా ఫౌండేషన్ మరియు తితిదే సంయుక్త అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో యానాదుల సమారాధన మరియు వెంకటేశ్వర...
News

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు దశల్లో ఎన్నికలు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే ఫేజ్ వన్...
1 1,547 1,548 1,549 1,550 1,551 1,577
Page 1549 of 1577