News

News

భవిష్యత్తు చూడాలంటే భారత్‌కు రావాలన్న అమెరికా రాయబారి

భవిష్యత్తును చూడాలని అనుకునే వారు భారతదేశానికి రావాలని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న గార్సెటి.. భారతదేశం సాధించిన పురోగతి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించడంలో భారత్‌ పాత్రను కొనియాడారు. ఈ సదస్సులో...
ArticlesNews

భాగవత పారాయణం… పాపహరణం

ఒకసారి శౌనకుడు ‘శ్రీమద్భాగవతాన్ని ఎవరు, ఎవరికి వినిపించారు, అది వినడం వల్ల ప్రయోజనాలేమిటో తెలియజేయండి’ అన్నాడు సూతమహామునిని ఉద్దేశించి. సూతుడు బదులిస్తూ ‘తొలిసారి భాద్రపద మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు శుకదేవుడు భాగవతాన్ని పరీక్షిత్తుకి వినిపించాడు. రెండోసారి ఆషాడ...
News

గోవధ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలో గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్‌ఐ బాషావలి తెలిపారు. అందిన ముందస్తు సమాచారంతో బుధవారం సాయంత్రం చెరుకూరు శివారులో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో పశువును కోస్తున్న...
News

రామనవమి యాత్రను అనుమతించం : మద్రాసు హైకోర్టు

తమిళనాడు రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతిని మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. శ్రీరామనవమి సందర్భంగా...
News

కళల విలువ యువత తెలుసుకోవాలి

సమాజంలో కళలు లేకపోతే జరిగే నష్టమేంటో యువత తెలుసుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ అన్నారు. కళలు మనిషిలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, వాటిపై ఆసక్తి లేనందువల్లే దుర్నీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం రాత్రి సాహితీ...
News

శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు..

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు నిజారూప అలంకార రూపంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...
1 1,544 1,545 1,546 1,547 1,548 3,059
Page 1546 of 3059