ఏలూరు : రెండో బాసరగా పేరొందిన నూజివీడులోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే వార్షిక సారె కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో...
చెన్నై: పర్యావరణ పరిరక్షణ, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులోని తామిరబరణి నదికి 'జ్యూరిస్టిక్ పర్సన్' (న్యాయపరమైన వ్యక్తి)...
జాతీయ వాదానికి సంస్కృతమే ఊతం అని ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత సప్తాహం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్...
నాగపూర్ : నాగపూర్ లోని తపాలా శాఖ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ ప్రారంభమైన చారిత్రక సందర్భ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ నివాసంపై...
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని సత్సంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. కర్నూలు నగర శివారులోని మామిదాలపాడులో ఉన్న గోదా రంగనాథస్వామి...
మధ్యప్రదేశ్లోని భోజ్శాల కాంప్లెక్స్కు సమీపంలోని దర్గాలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల...