News

News

హిందువులు బౌద్ధంలోకి మారాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి

హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్‌ మతస్వేచ్ఛ చట్టం – 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటూ ఏప్రిల్‌ 8న గుజరాత్‌ రాష్ట్ర హోంశాఖ ఒక సర్క్యులర్‌ జారీ...
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు

దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాలలో మూడో రోజైన గురువారం అమ్మవారికి చామంతి, మల్లెలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కేఎస్‌ రామరావు, స్థానాచార్య...
News

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామ కల్యాణాన్ని పురస్కరించుకుని అమలాపురం డిపో నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం 8.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. 17వ...
News

భారత్‌తో బంధం చాలా అవసరం.. ఇండో-పసిఫిక్‌ సుస్థిరతపై అమెరికా

భారత్‌తో బలమైన బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మరోసారి నొక్కిచెప్పారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిరతకు భారత్‌ చాలా అవసరమని ఉద్ఘాటించారు. అందుకనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించాలని సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీకి వివరించారు....
News

జమ్మూకశ్మీర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఫ్రెసిపొర గ్రామం రాజ్పార ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో...
News

వైభవంగా శ్రీరామనవమి వసంతోత్సవం

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వసంతోత్సవ పూజలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం వేకువజామున అర్చకస్వాములు స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత మంగళాశాసనం, తీర్థ గోష్ఠిని జరిపించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరుకు స్వామి...
News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు రూ.కోటితో విద్యుత్తు ఏర్పాట్లు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.కోటి వెచ్చించి దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి విద్యుత్తు విభాగం ఎస్‌ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. రామాలయం, కల్యాణ వేదిక ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలను...
ArticlesNews

జాతీయోద్యమ కెరటాలు నాటి తెలుగు పత్రికలు

భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు గణనీయమైన పాత్ర పోషించాయి. ‘వందేమాతరం’ ఉద్యమం నుండి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం దాకా సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో నడిచాయి. మొదట్లో మత పరమైన పత్రికలు తెలుగునేలపై ఆవిర్భవించాయి. వీరేశలింగం పంతులు...
1 1,542 1,543 1,544 1,545 1,546 3,059
Page 1544 of 3059