అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్ఈడీ తెరలపై చూసి ఆలయ ఆవరణలోని అసంఖ్యాక భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని...







