స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 63 ; కల్నల్ డి.యస్.రాజు
దేశ స్వాతంత్ర పోరాటంలో అద్భుతపాత్ర పోషించిన వారి గురించి భారతీయులకు వాస్తవాలు తెలియకుండా మరుగున పరిచే యత్నం తొలితరం భారతీయ పాలకులు చేశారు. అలా మరుగున పడిన వారిలో ప్రథముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. జైహింద్...







