News

News

ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ

ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న యాత్రికుల విడిది భవనంలో ప్రత్యేక అధికారిణి ప్రశాంతి...
ArticlesNews

ఒంటిమిట్ట వైభవం.. ధ్వజారోహణం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్‌...
News

అంతరిక్ష శాస్త్రవేత్త సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు

తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ/చైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. భారతదేశంలో ఆస్త్రోనాటిక్స్‌ ప్రమోషన్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా...
News

గుంటూరులో వేడుకగా శోభా రథయాత్ర

గుంటూరు నగరంలో బుధవారం అద్భుత ఘట్టంగా, వేడుకగా శోభా రథయాత్ర సాగింది. వీధులన్నీ కాషాయ వర్ణ శోభితమయ్యాయి. జై శ్రీరామ్‌.. జై హనుమాన్‌ అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో భక్తిభావం వెల్లివిరిసింది. రథం మీద నిలువెత్తూ నీలమేఘశ్యాముడు భక్తులకు అభయమిచ్చాడు....
News

విడుదలైన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10...
ArticlesNews

భద్రాద్రి కొత్తగూడెం : అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం

భారతదేశంలో చర్చిల సంఖ్య‌ను పెంచ‌డం అనేది విదేశీ క్రైస్త‌వ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక...
News

శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు...
News

దుర్గమ్మ సన్నిధిలో నూతన యాగశాల

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన యాగ శాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యంత అద్భుతంగా, సర్వాంగ సుంద రంగా రూపుదిద్దుకుంటున్న ఈ యాగశాలను ఈ నెల 26వ తేదీన ప్రారంభించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు....
1 1,533 1,534 1,535 1,536 1,537 3,059
Page 1535 of 3059