News

NewsSeva

నంద్యాలలో పౌరాణిక, ఇతిహాసాలపై అవగాహనా పోటీలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిత్య శాఖ కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన నాగార్జున రెడ్డి ఆయన మిత్ర బృందం నంద్యాల జిల్లా చాపిరేవుల పరిసర గ్రామాలలో శ్రీమద్ రామాయణంపై అవగాహనా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు. ఈ...
News

ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల

ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌక లోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. కేరళలోని త్రిశ్శూర్ కు చెందిన ఆమె గురువారం మధ్యాహ్నం...
News

నాగ్‌పూర్‌లో ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సర్ సంఘ్‌చాలక్ డా.మోహన్‌ భాగవత్ జీ

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ పరమపూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్‌ భాగవత్ గారు పిలుపునిచ్చారు.మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఈరోజు నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన...
News

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ శోభ, ఆధ్యాత్మిక ప్రభ

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో టిటిడి ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. కోదండరాముడు వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీరామచంద్రమూర్తిని...
News

స్వదేశీ క్రూజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్‌ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్‌ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ఇందుకు వేదికైంది. తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు. ఐటీసీఎం...
News

ఐరాసలో భారత్‌కు వీటో అధికారం.. మస్క్‌ ప్రతిపాదన, స్పందించిన అమెరికా

భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం స్పష్టం చేసింది. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 65 ; పీతల పైడయ్య

తండ్రి, తాతలు జాతీయవాదులు కావడం వల్ల చిన్న నాడి నుండి కాంగ్రెస్ పార్టీ వారితో పరిచయం ఏర్పడింది. 1937లో తెన్నేటి విశ్వనాధంగారు అసెంబ్లీ ఎన్నికలలో నిలబడ్డారు. వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వసంతరావు బుచ్చిసుందరరావు పంతులు, మల్లెమడుగుల జగన్నాధరావు, కందాళ సర్వేశ్వరశాస్త్రి...
News

తిరుమల శ్రీవారి ఆలయంలో సీతారామ ఉత్సవర్లకు స్నప‌న తిరుమంజ‌నం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన...
1 1,532 1,533 1,534 1,535 1,536 3,060
Page 1534 of 3060