News

News

మరొక చేత కూల్చివేత

నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ ప్రధానమైంది. అనేక దశాబ్దాల నిర్లక్ష్యానికి, విస్మరణకు గురైన ఈ ప్రాంతం నక్సలైట్లకు కీలకస్థావరమైంది. ఈ రాష్ట్రంలో మరణించినంత మంది భదత్రా సిబ్బంది, నక్సలైట్లు మరొక చోట మరణించి ఉండరేమో. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం అక్కడ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 69 ; మార్గరెట్ కజిన్స్

ఐర్లాండ్ కి చెందిన మార్గరెట్ గిల్లెప్సీ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. 1902లో డిగ్రీ తీసుకుని డుబ్లిన్ లో టీచర్ అయింది. చదువుకునే రోజుల్లో సహాధ్యాయి అయిన జేమ్స్ కజిన్స్ ని పెళ్ళాడి మార్గరెట్ కజిన్స్ అయింది. భర్తతో పాటుగా మార్గరెట్...
News

సింహగిరిపై ఘనంగా పండిత సదస్సు

సింహాచలంపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం పండిత సదస్సును ఘనంగా నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి, దేవేరులతో కలిపి వేదికపై కొలువుదీర్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం...
ArticlesNews

హిందూపేరుతో దళిత మైనర్‌ను పెళ్ళి చేసుకున్న ముస్లిం, బాలికను అమ్మివేసే ప్రయత్నం

బిహార్‌లోని తూర్పు చంపారన్‌లో లవ్ జిహాద్ కేసు బైటపడింది. సమీర్ ఆలం అనే ముస్లిం వివాహిత యువకుడు హిందూ దళిత బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని పెళ్ళి చేసుకుని, నేపాల్‌లో అమ్మివేయడానికి సిద్ధమయ్యాడు. సరైన సమయంలో విషయాన్ని గుర్తించిన ఎస్ఎస్‌బి పోలీసులు...
News

మంగళూరులో ఘనంగా అగ్ని కేళి ఉత్సవం

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్యదైవం శ్రీదుర్గాపరమేశ్వరి అ‍మ్మవారు. మంగళూరులోని కటీల్ శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయ వార్షిక జాతర మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. అయితే ఈ సందర్భంగా రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద...
News

మహవీర్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర

మహావీర్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడ వన్‌టౌన్‌లో జైనులు నిర్వహించిన శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భగవాన్‌ మహావీర్‌ జన్మకల్యాణిక్‌ వేడుకలను పురస్కరించుకొని వన్‌టౌన్‌లోని వివిధ జైన్‌ ఆలయాల్లో పలు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సంభవనాథ్‌ జైన్‌...
NewsProgramms

విశాఖలో వైభవంగా సంస్కృత జనపద సమ్మేళనం

విశాఖ జిల్లా సంస్కృత భారతీ ఆద్వర్యంలో ఆదివారం వైభవంగా విశాఖ సంస్కృత జనపద సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్కృతభారతీ, కార్యదర్శి డాక్టర్ మల్లాది శ్రీనివాస శాస్త్రి తెలిపారు. విశాఖ జిల్లాలోని విశాలాక్షి నగర్ లోని బి వి కే కళాశాలలో నిర్ఈవహించిన...
News

ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం నేడే

ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి రంగం సిద్దమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో ఏటా కల్యాణం నిర్వహిస్తుంటారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 30...
1 1,526 1,527 1,528 1,529 1,530 3,060
Page 1528 of 3060