News

News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో కనులపండువగా రథోత్సవం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత యాగశాలలో తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారుల కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం రథంగ ప్రతిష్ఠ, రథాన్యాసం తదితర పూజలు...
News

ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం

ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్‌పుర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల విద్యార్థినులు. ఈ మేరకు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ప్రీతి రావత్‌, ఆస్తా శ్రీవాస్తవ, సాధన సాహ్నీలు ఈ పరికరాన్ని...
News

అమరనాథ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

అమరనాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు-జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. స్పెషలిస్ట్‌ వైద్యుల వద్ద ఫిట్‌నెస్‌ పత్రం తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా స్పెషలిస్ట్‌ వైద్యుల...
ArticlesNews

ఆకాశంలో నేడు(ఏప్రిల్ 24) ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే

బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే...
News

అయోధ్య సహా దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి నూతన ఆలయం నిర్మించిన తర్వాత అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం కూడా కావడంతో భక్తుల ఆనందోత్సాహాలకు కొదవ...
News

1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు : ట్రస్ట్ ప్రకటన

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి బాగా పెరిగిపోయింది. జనవరి 22న బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అయోధ్య రామ మందిరాన్ని ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు...
News

అయోధ్య రామ మందిరం పాదయాత్ర విజయవంతం

గత నెల 16న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పాకలపాడు గురుదేవుల ఆశ్రమం నుండి నుంచి అయోధ్య రామ మందిరానికి రామానంద స్వామీజీ ఆధ్వర్యంలో 21 మంది భక్తులు తలపెట్టిన పాదయాత్ర ఈనెల 17న అయోధ్య చేరుకోవడంతో విజయవంతంగా ముగిసిందని అయోధ్య పాదయాత్రికుడు...
News

పాడేరులో గిరిజన సాంప్రదాయ బడ్డు ఉత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని గిరిజనులు ప్రతి ఎటా ఏప్రిల్ మాసంలో ఇటుకల పండగను ఆనవాయితీగా జరుపుకుంటారు.ఇటుకల పండుగలో భాగంగా పాత పాడేరులో బడ్డు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇటుకల పండగ తరువాత కురిసే తోలకరి వానలకు వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు వ్యవసాయ...
1 1,524 1,525 1,526 1,527 1,528 3,060
Page 1526 of 3060