News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 68 ; మెల్లిషోలింగర్

మెల్లిషోలింగర్ పుట్టిల్లు స్విట్జర్లాండ్, మాతృభాష జర్మనీ, కాని ఆమె అభిమానించింది హిందూ, బౌద్ధ మతాలు. హిందూ, శ్రీలంక దేశాలు చూడాలన్నది ఆమె కోరిక. భారతీయసంస్కృతి పట్ల అభిమానం సోషలిజం పట్ల, మహిళా హక్కుల పట్ల ఆకర్షణ అటువంటి సమయంలో ఒక భారతీయుడితో...
ArticlesNews

సత్యాహింసల మార్గదర్శకుడు భగవాన్ వర్థమాన మహావీరుడు

‘‘కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి’’ అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. ‘సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక’ అనే త్రిరత్నాలను పాటించడమే మోక్షాన్ని...
News

ఫిలిప్పీన్స్‌‌కు భారత్‌ బ్రహ్మోస్‌

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్‌.. ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌లను అందించేందుకు...
News

భారీ యుద్ధవిన్యాసాలు నిర్వహించిన నేవీ

తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం శనివారం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశమని తెలిపింది. ‘పూర్వీ లెహర్‌’ పేరిట జరిగిన ఈ...
News

భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసింది. తితిదే ఇప్పటివరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. దీంతో తితిదే ఫిక్సిడ్‌...
News

ఏడాది చివరిలోగా పూర్తవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణం డిసెంబరులోగా పూర్తవనుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి మూడు అంతస్తుల పనులను ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వేలాది మంది కార్మికులను నియమించారు. స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు...
News

భూతాప పరిమితికి ప్లాస్టిక్‌తో తూట్లు

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన లారెన్స్‌ బెర్కలీ నేషనల్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. ప్లాస్టిక్‌ కాలుష్యానికి ముగింపు...
News

ఒంటిమిట్టకు 1.20 లక్షల శ్రీవారి లడ్డూలు

కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22వ తేదీ జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్లో శుక్రవారం శ్రీవారి సేవకుల సహకారంతో మినీ (25 గ్రాములు)...
1 1,528 1,529 1,530 1,531 1,532 3,060
Page 1530 of 3060