స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 68 ; మెల్లిషోలింగర్
మెల్లిషోలింగర్ పుట్టిల్లు స్విట్జర్లాండ్, మాతృభాష జర్మనీ, కాని ఆమె అభిమానించింది హిందూ, బౌద్ధ మతాలు. హిందూ, శ్రీలంక దేశాలు చూడాలన్నది ఆమె కోరిక. భారతీయసంస్కృతి పట్ల అభిమానం సోషలిజం పట్ల, మహిళా హక్కుల పట్ల ఆకర్షణ అటువంటి సమయంలో ఒక భారతీయుడితో...







