News

News

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయూకు తొలి మహిళా...
NewsSeva

గిరిజనులకు ఉచిత వైద్య పరీక్షలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం, బలపాల తిప్ప గూడేలలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఐఎంఎ మహిళ వైద్యుల తోడ్పాటుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వృద్ధులకు కంటి శుక్లం ఆపరేషన్లకు, 2 సంవత్సరాల చిన్నారికి హెర్నియా శస్త్ర...
ArticlesNews

వ్యక్తిత్వ వికాస ఖని హనుమ

( మే 23 - హనుమజ్జయంతి ) కేసరినందనుడు పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు. స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించాలన్నది హనుమ...
News

తిరువణ్ణామలైలో ఈ రోజు చిత్రా పౌర్ణమి

ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణకు 25 లక్షల మంది భక్తులు రావొచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువణ్ణామలైకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా...
News

స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం… చివరకు క్షమాపణలు

భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ పట్ల ఊబెర్ అనుచితంగా ప్రవర్తించింది. స్వస్తిక అనే పేరున్న మహిళ అకౌంట్‌ను నిషేధించిన ఊబెర్, ఆ తర్వాత తప్పుతెలుసుకుని క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీజీలో పుట్టి పెరిగిన స్వస్తిక చంద్ర...
News

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం

వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. తితిదే ఆధ్యర్యంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర...
News

రేపు హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు (మంగళవారం)హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20...
News

జీవన విధానంలో నిత్యం ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలోని సాగర్‌నగర్‌లో శ్రీమోగదారమ్మ, మహాలక్ష్మి పద్మాలయంలో శ్రీలక్ష్మీ దుర్గ, సరస్వతి దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట ఉత్సవం ఆదివారం...
1 1,525 1,526 1,527 1,528 1,529 3,060
Page 1527 of 3060