శివసేన (యూబీటీ) గేయం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించేది లేదని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) నుంచి నోటీసు అందిందని, కానీ ఆ...
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల వెండి రథం ఊరేగింపు కన్నుల పండువగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు విజయవాడలో ఆదివారం నిర్వహించారు. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన వెండి రథంపై ఉంచి స్థానాచార్య శివప్రసాద...
ప్రపంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భిన్న దృక్పథాలు గల ప్రపంచంలో విశ్వబంధుగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు....
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది...
కర్నూలు జిల్లా మారుమూల ప్రాంతమైన పెద్దహరివనం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మకు నలుగురు కుమార్తెలు. కుటుంబాన్ని నెట్టుకు రావడమే వీరికి కష్టంగా మారింది. ఎలాగోలా కష్టపడి ముగ్గురు కుమార్తెల వివాహం జరిపించారు. నిర్మలకు మాత్రం బాల్యం నుంచే చదువుకోవడమంటే చాలా ఇష్టం....
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. భాజా భజంత్రీలు,కేరళా డప్పు వాయిద్యాలు మధ్య నేత్రపర్వంగా పురవీధుల్లో గ్రామోత్సవం...
ఇంటర్ చదువుతున్న సమయంలో కన్నతండ్రి కాలం చేశారు. వృద్ధురాలైన నాయనమ్మే ఆ ఇద్దరు అన్నదమ్ములకు అమ్మగా మారింది. ఒక వైపు కాయకష్టం చేస్తూ.. మరోవైపు కూరగాయలమ్ముతూ సాకింది. ఆ కష్టానికి ప్రతిఫలంగా అన్నదమ్ములిద్దరూ పట్టుదలతో చదివారు. వారిలో పెద్దవాడు తాజాగా విడుదల...
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. శనివారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రామనవమి ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే...