ముస్తాబవుతున్న నరేంద్ర పుష్కరిణి
పూరీ శ్రీక్షేత్రవాసుని చందనయాత్ర సమీపించింది. ఈ నెల 10న అక్షయ తృతీయ పర్వదినం నుంచి పురుషోత్తముని 21 రోజుల చందన యాత్ర, జలక్రీడలకు తెర లేస్తుంది. దీనికి వేదికయ్యే నరేంద్ర పుష్కరిణి అందంగా ముస్తాబవుతోంది. అక్షయ తృతీయ నుంచి నందిఘోష్, తాళధ్వజ,...



