News

News

అయోధ్య‌కాండ అఖండ పారాయణం

లోక‌క‌ల్యాణం కోసం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మే 6వ తేదీన 10వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఈ...
ArticlesNews

స్మరణతో దైవసన్నిధి సాధ్యం

భాగవతంలో భగవంతుణ్ణి పొందటానికి సూచించిన నవవిధ భక్తి మార్గాల్లో స్మరణ ఒకటి. నిరంతర స్మరణతో దైవసన్నిధి సులభమవుతుంది. కానీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ అనేక ఆలోచనలు వస్తుంటాయి. వాటిని లక్ష్యపెట్టకుంటే ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. సాధకులు మనోనిగ్రహాన్ని అలవరచుకోవాలి. సదా...
News

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి

హైందవ ధర్మంతోనే విశ్వశాంతి సాకారం అవుతుందని ముంబయికి చెందిన అఖిల భారత వనవాసీ కల్యాణాశ్రమ అధికారి సోమయాజులు అన్నారు.అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ కృష్ణాపు రంలోని దామరాజు వెంకట రామయో గీశ్వర ఆశ్రమ నిర్వాహకులైన రామా నందస్వామి...
News

న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 20న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు మే 14వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు....
News

సింహాగిరి పై చందనం అరగతీత ప్రారంభం

సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలి విడత చందనం అరగదీత శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు తొలి చందనం చెక్కకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానా ర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలి చందనాన్ని అరగదీశారు....
News

నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు

ఖలిస్థాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితులకు పాక్ ఐఎస్ఐ ఏజంట్లతో సంబంధాలున్నాయని జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కెనడాలోని...
News

గిరిజన సంస్కృతి రక్షణకు పాదయాత్ర

విశ్వశాంతి, సనాతన ధర్మం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అయిదు మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని రామానందస్వామి శనివారం తెలిపారు. కృష్ణాపురం ఆశ్రమం నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి. మాడుగుల మీదుగా పాడేరు వరకు పాద యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతంలోని హిందువులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో పాదయాత్రలో రామానందస్వామి, భక్తులు శ్రీరామ భజనలు చేయాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మాన్ని రక్షించుకునేందుకు పాటుప డాలని పేర్కొన్నారు. రఘుపతి, రమణ, మోహన్, ఉపాధ్యాయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు....
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
1 1,505 1,506 1,507 1,508 1,509 3,061
Page 1507 of 3061