దత్తాత్రేయ హోసబళేతో భేటీ అయ్యారని ఏడీజీపీపై కక్ష
కేరళలోని వామపక్ష ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ అజిత్ కుమార్ ను టార్గెట్ చేసింది. అనధికారికంగా ఆయన ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హెసబళేతో భేటీ అయ్యారు. ఈ కారణంగానే వామపక్ష ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. అంతేకాకుండా ఆయనపై...







