News

News

దత్తాత్రేయ హోసబళేతో భేటీ అయ్యారని ఏడీజీపీపై కక్ష

కేరళలోని వామపక్ష ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ అజిత్ కుమార్ ను టార్గెట్ చేసింది. అనధికారికంగా ఆయన ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హెసబళేతో భేటీ అయ్యారు. ఈ కారణంగానే వామపక్ష ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. అంతేకాకుండా ఆయనపై...
News

అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల స్వాధీనం

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లోని హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాదుకు లారీలో అక్రమంగా తరలి స్తున్న 50 గోవులను ఎన్టీ ఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం పోలీసులు అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎస్. శ్రీను తెలిపిన వివరాల...
News

పుష్కరాలకు ‘కోటిలింగాలు’ను తీర్చిదిద్దుతాం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2027లో జరిగే పుష్కరాల నాటికి కోటిలింగాల ఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. కోటిలింగాల ఘాట్‌ను, అదే ప్రాంతంతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పుడ్‌ కోర్టులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 పుష్కరాలకు...
News

అరుణాచలం.. రైలులోనూ వెళదాం!

పంచభూతాత్మాక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన...
News

హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆవిర్భావం

ఓం విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక మరియు హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదికను ప్రారంభించారు. భాగ్యనగర్ లో జరిగిన కార్యక్రమంలో 45 మంది పీఠాధిపతులు, 100 పైగా హిందూ సంఘాలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల...
News

మెట్రోలో నవరాత్రి సందడి

దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది....
News

బెదిరింపులతో ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్‌ ట్రావెల్స్‌’

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్'...
News

సావర్కర్ మనవడి పరువునష్టం దావాలో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావాలో కోర్టు విచారణకు అక్టోబర్ 23న హాజరు...
1 1,303 1,304 1,305 1,306 1,307 3,073
Page 1305 of 3073