News

News

దుర్గామాత‌పై గ‌ర్భా గీతం రాసిన ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దుర్గామాత ఉపాస‌కుడు. శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఆయ‌న ఆ అమ్మ‌వారిని ఆరాధిస్తూ ప్ర‌త్యేకంగా ఓ గ‌ర్భా గీతాన్ని రాశారు. ఆ పాట‌ను వీడియోగా తీశారు. దుర్గామాత‌కు స‌మ‌ర్పించిన ఆ గీతం అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఆ...
News

తమిళనాడులో బయటపడ్డ అత్యంత పురాతన శివలింగం

తమిళనాడులోని చోళధరం గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన శివలింగం బయటపడింది.ఈ అన్వేషణ అక్కడి గ్రామస్థులకు విశేషమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. తమ సాంస్కృతిక వారసత్వం బయటపడిందన్నారు. తంజావూరు నుంచి అంకిత భావంతో వున్న ఓ యువకుల బృందం వచ్చి, తమిళనాడు అంతటా...
News

దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ప్రసాదం

విజయవాడ దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక బాక్స్‌ ప్యాకింగ్‌లో లడ్డూలను విక్రయిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్‌లోని లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లలో ఈ లడ్డూ బాక్సులు అందుబాటులోకి ఉంచారు. ఒక్కో లడ్డూ ఖరీదు రూ. 15 కాగా...
News

దూసుకువస్తున్న మరో భారీ సౌర తుఫాను..!

త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి. దాని కారణంగా ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలతో కలిసి అవి...
News

హిమాచల్‌లో అక్రమ మసీదు నిర్మాణాల కూల్చివేతకు కోర్టు ఆదేశం

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు అయ్యే ఖర్చులను మసీదు కమిటీ, వక్ఫ్ బోర్డు భరించాలని కూడా కోర్టు స్పష్టం...
News

గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన సర్ సంఘచాలక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఆవు సైన్స్ రీసెర్చ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షను నవంబర్ 13 నిర్వహిస్తారు. ప్రాంత గోసేవా కార్యకలాపం ప్రముఖ్ రాజేంద్ర...
News

తిరుమలలో గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు : టీటీడీ ఈవో

తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత వైభవంగా గరుడసేవను నిర్వహించనున్నారు. సుమారు 3.50 లక్షల మంది భక్తులు తిరుమలకు రావొచ్చని అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. సాయంత్రం 6.30...
News

శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ మహలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనంవసుః ర్ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే...
1 1,302 1,303 1,304 1,305 1,306 3,073
Page 1304 of 3073