దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దుర్గామాత ఉపాసకుడు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆయన ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా ఓ గర్భా గీతాన్ని రాశారు. ఆ పాటను వీడియోగా తీశారు. దుర్గామాతకు సమర్పించిన ఆ గీతం అందర్నీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ...







