News

News

మెడిసిన్‌లో విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్‌

2024 సంవత్సరానికిగానూ మెడిసిన్‌ విభాగంలో ఇద్దరికి నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్ట‌ర్ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించారు. జీన్ రెగ్యులేష‌న్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర‌ను విశ్లేషించినందుకు ఆ...
News

మన దాండియాపై లవ్ జిహాద్

ప్రస్తుతం దేశమంతా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. హిందువులందరూ ఘనంగా అమ్మవారి నవరాత్రులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు దాండియా ఆడుతుంటారు. ఈ దాండియా ఉత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. ఈ సమయంలో కొందరు ముస్లిం యువకులు అత్యంత ఘోరంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు...
News

బంగ్లాదేశ్‌ ‘హకీమ్‌’.. బీహార్‌ ‘నవాబ్‌’గా మారి..

బంగ్లాదేశ్ చొరబాటుదారులు రహస్యంగా బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారు. బీహార్‌లో కొన్నేళ్లుగా రహస్యంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడిని అరారియా పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పౌరుడు గత కొన్నేళ్లుగా అరారియా...
News

మోహిని అవతారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు....
ArticlesNews

ఇంద్రకీలాద్రి విజయవాటిక విశేషాలు

(దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకం) విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. విజయవాడ అనేది విజయ వాటిక నుంచి వచ్చిన పేరు. ఇది విజయస్థలం. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ప్రదేశానికి ఇంద్రకీలాద్రి, కనకాచల అనే రెండు పేర్లున్నట్టు చరిత్రకారులు...
News

తుది దశకు మావోయిస్టు తీవ్రవాదం : అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదం చివరిదశకు చేరిందని కేంద్ర హోంఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా కోరారు. ఇప్ప...
News

ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్‌

యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆలయంలో పాదరక్షలు ధరించిన...
News

పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర

ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో...
1 1,301 1,302 1,303 1,304 1,305 3,073
Page 1303 of 3073