News

News

తమిళనాడు గడ్డ సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవు: పవన్ కల్యాణ్

ఇటీవల సనాతన ధర్మం అంశంలో తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తో మాటల యుద్ధం రాజుకున్న నేపథ్యంలో... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవానికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలిపిన పవన్......
News

మరో అస్త్రానికి సానబెడుతున్న భారత్

గతంతో పోల్చితే ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతెన్నుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అందుకు ఇజ్రాయెల్ గట్టి ఉదాహరణ. ఐరన్ డోమ్ టెక్నాలజీ సాయంతో శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేస్తూ ఇజ్రాయెల్ ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ కూడా మెరుగైన గగనతల రక్షణ...
News

టార్గెట్ 2026: మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా హైలెవెల్ మీటింగ్..

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం ( అక్టోబర్ 7, 2024 ) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ మీటింగ్ కు తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్,...
News

తిరుమల మెట్ల మార్గంలో మృతదేహం

తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజులుగా దుర్వాసన వస్తుండటంతో అక్కడి వ్యాపారులు అధికారులకు తెలిపారు. తొలుత కూంబింగ్స్ టీమ్ పోలీసులు కూడా...
News

జూనియర్ డాక్టర్ల ఆమరణ దీక్ష.. వరుసగా రెండో రోజూ కొనసాగింపు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడికి నిరసనగా ఆరుగురు జూనియర్ డాక్టర్లు ప్రారంభించిన ఆమరణ దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు, పని ప్రదేశాల్లో వైద్యులకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అంతేగాక ఆస్పత్రుల్లో...
News

అహ్మద్‌నగర్‌ ఇక అహిల్యానగర్‌

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు. 18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్‌ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్‌ అనే...
News

భారత్‌ వాంటెడ్‌కు పాక్‌ వెల్‌కమ్‌

పలు కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొంటూ, అరెస్టును తప్పించుకోవడానికి 2016లో దేశం విడిచి మలేసియా పారిపోయిన వివాదాస్పద ఇస్లామ్‌ మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు పాకిస్థాన్‌ స్వాగతం పలకడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్‌పై నోరు పారేసుకునే సిక్కు ఉగ్రవాదులకు ఆశ్రయం...
News

పాక్‌లో పర్యటన మాత్రమే.. ఆ దేశంతో చర్చల్లేవు: జై శంకర్

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్‌ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. పాక్‌ పర్యటన గురించి మాట్లాడుతూ ఆ దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు...
1 1,305 1,306 1,307 1,308 1,309 3,073
Page 1307 of 3073