News

News

మదర్సా బోర్డులను మూసేయండి.. నిధులు ఆపేయండి : NCPCR సిఫార్సులు

జాతీయ బాలల హక్కుల కమిషన్ (NCPCR) మదర్సా బోర్డుల విషయంలో కీలక సిఫార్సులు చేసింది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వున్న మదర్సా బోర్డులను మూసేయాలని సిఫార్సు చేసింది. అలాగే వాటికి నిధులను కూడా ఆపేయాలని పేర్కొంది. ఈ మేరకు...
News

బంగ్లాదేశ్ లో హిందూ జర్నలిస్ట్ దారుణ హత్య..

బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఓ వైపు దుర్గాదేవి మండపాల్లోకి చొరబడి ఇస్లామిక్ పాటలు, బలవంతంగా ఖురాన్ పఠనం లాంటివి ఓ వైపు ఛాందసులు చేస్తూనే వున్నారు. ఇవన్నీ మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. తాజాగా అక్కడి ఇస్లామిక్...
News

కొండప్రాంతాల్లో భారత సైన్యానికి జంతువుల సాయం

కొండప్రాంత సరిహద్దులో భద్రత, ఇతర అవసరాల కోసం భారత సైన్యం జంతువుల సేవలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. లద్ధాఖ్‌లో ప్రతికూల వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం, పహారా కాసేందుకు, సామగ్రి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. లేహ్‌లోని డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్...
News

బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

బద్రీనాథ్ ఆలయం ప్రవేశ ద్వారాలను నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూతవేయనున్నట్టు ఆలయ కమిటీ శనివారంనాడు తెలిపింది. ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ...
News

108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ!

అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ అంకురసంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా.. 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు అంతరిక్ష...
News

దర్శన సమయం పొడిగించిన శబరిమల దేవస్థానం

శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దర్శన సమయం...
News

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య దుండగులు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉంచారు. లోకో ఫైలెట్ గుర్తించడంతో పెను...
News

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురం జిల్లాలో 17వ తేదీన నిర్వహించే వాల్మీకి జయంతో...
1 1,291 1,292 1,293 1,294 1,295 3,074
Page 1293 of 3074