News

NewsProgramms

తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి : కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. మూడువందల సంవత్సరాల క్రితమే అహిల్యాబాయి హోల్కర్ రాణిగా పరిపాలించిన...
News

హైదరాబాద్‌లో వీహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొంతకాలంగా కొందరు దుండగులు ఆలయాలపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత వారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ అమ్మవారి ఆలయం గేట్లు బద్దలు కొట్టి,...
News

ఆధ్యాత్మిక ప్రదేశంలో మద్యం దుకాణం వద్దు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డులో గల కోటమ్మ సత్రం వద్ద నూతన మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా దసరా ఉత్సవాల సమయంలో బతుకమ్మను, వినాయక చవితి పర్వదినానికి వినాయక మండపం...
ArticlesNews

సారస్వతమూర్తి డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి

(అక్టోబరు 20- జానమద్ది హనుమచ్ఛాస్త్రి జయంతి) తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్‌ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో...
News

ప్రార్థనా మందిరం నిర్వాహకుడిపై స్థానికుల ఫిర్యాదు

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని క్రైస్తవ మత బోధకుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏకే మల్లవరంలో...
News

సంక్షోభం నేపథ్యంలో లెబనాన్ కి మానవతా సాయం చేసిన భారత్

ఇజ్రాయిల్ హెజ్ బొల్లా మధ్య భీకర దాడుల నేపథ్యంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ కి భారత్ మానవతా సాయం అందించింది. సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో వారికి అవసరమైన ఔషధాలను పంపించాలని...
News

శబరిమలైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శబరిమలై యాత్రకు వెళ్లే అయ్యప్పభక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టెక్కలి డిపో మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడురకాల ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఐదురోజుల ప్యాకేజీలో విజయవాడ, ఎరుమేలి,...
ArticlesNews

స్వదేశి స్వావలంబనకు ప్రతీక.

స్వదేశీ పదం సంకుచిత శబ్దం కాదు. ఆత్మాభిమానానికి, స్వావలంబనకు ప్రతీక. ఆధునిక కాలంలో అన్ని దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలతో వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగడం సహజం. ఈ స్థితిలో 'స్వదేశీ' అంటూ మన...
1 1,279 1,280 1,281 1,282 1,283 3,075
Page 1281 of 3075