News

News

శివుడ్ని దుర్భాషలాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ మహా శివుడ్ని దూషించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఇది దురుద్దేశపూర్వకంగా కొన్నింటిని చేర్చిన వీడియో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. తనకు శివుడిపై...
News

చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించిన భారత్‌

చైనా చేపట్టిన వివాదాస్పద ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’ ప్రాజెక్ట్‌పై భారత్‌ మరోసారి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. వాణిజ్య మార్గాలుగా పైకి చెబుతున్నా, ప్రాజెక్ట్‌ చేపడుతున్న ప్రాంతాలపై వ్యూహాత్మకంగా నియంత్రణ సాధించటం చైనా ఉద్దేశమని భారత్‌ అభిప్రాయపడింది. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న...
News

కెనడా అనవసర ఆరోపణలతోనే ఉద్రిక్తత పెరిగింది: భారత్‌

ఎలాంటి ఆధారాల్లేకుండానే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై నిందలు వేస్తున్న విషయం ఆయన మాటల్లోనే తేటతెల్లమైందని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) పేర్కొంది. సిక్కు వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో మనకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి...
News

నవంబరు 28 నుండి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి...
ArticlesNews

ఆచరణతో మార్గదర్శకత్వం

ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఎప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు. తద్వారా కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు తదితరాలను నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యంతో వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉండడమే పిల్లల్ని పెంచడానికి ఉత్తమ మార్గం....
News

‘ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన సల్మాన్ సలీమ్‌కు ప్రేరణ జాకీర్ నాయక్’

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని కూలదోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించిన సంగతి తెలిసిందే. అతనికి వివాదాస్పద ముస్లిం బోధకుడు జకీర్ నాయక్ ప్రేరణ అని వెల్లడైంది. సల్మాన్ సలీం...
News

బహ్రెయిచ్‌ అల్లర్లలో కీలక నిందితుల ఎన్‌కౌంటర్

అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ పరారీలో ఉన్న సర్ఫరాజ్‌ ఇవాళ నేపాల్ సరిహద్దుల దగ్గర పోలీసులకు...
News

ఆరెస్సెస్ కార్యకర్తలపై కత్తులతో దాడులు.. పది మందికి తీవ్ర గాయాలు

జైపూర్ లోని కర్ణి విహార్ ప్రాంతంలో ఆరెస్సెస్ స్వయంసేవకులపై కత్తులతో దాడి చేశారు. కోజాగిరి పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పది మంది స్వయంసేవకులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు.దీంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన...
1 1,281 1,282 1,283 1,284 1,285 3,075
Page 1283 of 3075