News

News

కెనడాలో భారత సంతతి వ్యక్తిపై విద్వేష వ్యాఖ్యలు

కెనడాలో నివసించే భారతీయులపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు అశ్విన్‌ అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ‘ఎక్స్‌’లో ఆయన ఒక వీడియోను షేర్‌ చేశారు. అందులో అశ్విన్‌ను భారతీయుడిగా భావించిన ఒక మహిళ...
News

దేవుడ్ని ప్రార్థించా..అయోధ్య కేసు అనుభవాలు పంచుకున్న సీజేఐ

దేవుడి దయ వల్లే అయోధ్య సమస్య పరిష్కారం అయ్యిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కష్టతరమైన కేసులను పరిష్కరించాల్సిన అవసరం తరుచూ వస్తూ వుంటుందని,ఆ కోవలోనిదే రామజన్మభూమి కేసు కూడా అని అన్నారు. తన స్వగ్రామమైన పూణెలోని...
News

కాశీ.. ఇక ఆరోగ్య సంరక్షణ కేంద్రం

తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. దీర్ఘకాలంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కాశీ నగరం ఇకపై ఆరోగ్య సంరక్షణకు పెద్ద కేంద్రంగా ఆవిర్భవించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా -...
News

ఆలయ గర్భగుడిలో పూజల వివాదం : అధికారిపై వేటు

ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేసి వివాదంలో చిక్కుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే వ్యవహారంలో ఆలయ నిర్వహకులు చర్యలు తీసుకున్నారు. దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిని విధుల నుంచి తొలగించారు....
News

ఆలయం ఎదుట మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ప్రభాకర్‌ థియేటర్‌ సమీపంలో కొలువైన శంభులింగేశ్వరస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మూసివేయాలని విరాఠ్‌ హిందూస్థాన్‌ సంఘం నాయకులు, భక్తులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఆదోని ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన...
ArticlesNews

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

( అక్టోబర్‌ 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ) ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే ! అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో సర్వ కాల.. సర్వా వ్యవస్తలందు.. పోలీసులే...
News

తమిళనాడులో మరోసారి ద్రవిడ వివాదం

తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రీకాల్‌ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ హాజరైన ఒక కార్యక్రమంలో ఆలపించిన...
News

విద్యార్థి స్వామి మాలధారణపై అభ్యంతరం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని టేలర్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న లంక యశ్వంత్‌ స్వామి మాలధారణతో పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం బిక్ష ఉందని.. పర్మిషన్‌ కావాలని టీచర్‌ కోమలిని కోరగా...
1 1,277 1,278 1,279 1,280 1,281 3,075
Page 1279 of 3075