వారణాసిలో శివ కేశవుల కోసం ప్రత్యేక కార్యక్రమం
శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో విశాఖ శారదా పీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నవంబర్ 3 - 5 తేదీల్లో సనాతన కుంజ్ జరుగుతుందని పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రామభద్రాచార్యతో సహా...







