News

News

వారణాసిలో శివ కేశవుల కోసం ప్రత్యేక కార్యక్రమం

శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో విశాఖ శారదా పీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నవంబర్ 3 - 5 తేదీల్లో సనాతన కుంజ్ జరుగుతుందని పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రామభద్రాచార్యతో సహా...
News

శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ఎప్పటినుంచంటే..

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా ముగిశాయి. ఇప్పుడు కార్తిక మాసోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను...
News

పాక్‌ న్యాయవ్యవస్థకు పార్లమెంటు సంకెళ్లు!

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు అధికారాలను, ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని ప్రభావితం చేసే సవరణ ఇది. దేశమంతా గాఢనిద్రలో మునిగి ఉన్న...
News

ఈ ఐఏఎస్ కి అన్య మతాల లౌడ్ స్పీకర్లు వినిపించవు.. కనిపించవు

ఆవిడ ఓ ఐఏఎస్ అధికారిణి. ప్రజలను, మతాలను సమానంగా చూడాల్సిన ఓ అధికారిణి హిందూమతంపై నిత్యం విషం చిమ్ముతూ వార్తాల్లోకి ఎక్కారు. మధ్యప్రదేశ్ లో దేవాలయ లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఐఏఎస్ అధికారి శైలబాలా మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ...
News

గంగాధర మండపం వద్ద రథశాల నిర్మాణం

శ్రీశైలం దేవస్థానంలో స్వర్ణరథం కోసం గంగాధర మండపం సమీపంలో ప్రత్యేక రథశాలను నిర్మించనున్నామని శ్రీశైల దేవస్థాన ఇన్‌చార్జ్‌ ఈఓ ఇ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఏనుగుల చెరువు, పంచ మఠాలు, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఏనుగుల చెరువులో బోటింగ్‌ నిర్వహణకు ప్రణాళికలు...
News

సంస్కృత యూనివర్శిటీలో ఇస్లామిక్ సంస్కృతికి ప్రయత్నాలు?

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సంస్కృత యూనివర్శిటీలో హిజాబ్ వివాదం రేగింది. ముస్లిం విద్యార్థులు బురఖా, హిజాబ్ ధరించి రావడంతో వివాదం మొదలైంది. దీంతో సనాతన ధర్మం పరిఢవిల్లే ప్రాంతంలో ఇస్లామికీకరణ ప్రయత్నాలు మొదలయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హిజాబ్ ధరించి...
ArticlesNews

సర్ తాన్ సే జుడా అంటూ నినాదాలు

ముస్లింలు మళ్లీ సర్ తాన్ సే జుడా’’ (తల నుంచి మొండెం వేరుచేయడం) అన్న నినాదాల్ని బహిరంగంగా అందుకున్నారు. యూపీలోని ముజఫర్ నగర్ లో రోడ్లపైనే ముస్లిం గుంపు ఈ నినాదాలిచ్చింది. ఓ హిందువు దైవ దూషణ చేశాడంటూ ముస్లిం ఛాందసులు...
ArticlesNews

75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మన నాలుగో అణ్వస్త్ర జలాంతర్గామి

భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్ఎస్‌బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం (షిప్ బిల్డింగ్ సెంటర్‌) నుంచి ఈ నెల...
1 1,273 1,274 1,275 1,276 1,277 3,075
Page 1275 of 3075