స్వయంసేవకులపై దాడి చేసిన వారిపై ‘బుల్డోజర్ యాక్షన్’
శరద్ పౌర్ణిమ సమయంలో పది ఆరెస్సెస్ కార్యకర్తలపై కత్తులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధమున్న నసీబ్ చౌదరి విషయంలో రాజస్థాన్ చర్యలు తీసుకుంది.తన ఇంటిపై రాజస్థాన్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకి ఉపక్రమించింది. దేవాలయ భూమిలో అక్రమంగా తన...







