News

News

స్వయంసేవకులపై దాడి చేసిన వారిపై ‘బుల్డోజర్ యాక్షన్’

శరద్ పౌర్ణిమ సమయంలో పది ఆరెస్సెస్ కార్యకర్తలపై కత్తులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధమున్న నసీబ్ చౌదరి విషయంలో రాజస్థాన్ చర్యలు తీసుకుంది.తన ఇంటిపై రాజస్థాన్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకి ఉపక్రమించింది. దేవాలయ భూమిలో అక్రమంగా తన...
News

భారత్‌,చైనా సరిహద్దు వివాదంలో కీలక ముందడుగు

:భారత్‌-చైనా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాద పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వాస్తవాధీనరేఖ(ఎల్‌ఓఏసీ) వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని,ఎల్‌ఓఏసీ వద్ద గస్తీని మళ్లీ ప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌...
News

ఢిల్లీ సీఆర్పీయఫ్ పాఠశాల వద్ద పేలుడు ఘటన వెనుక ఖలిస్థాన్ ఉగ్రవాదులు

ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద ఆదివారం చోటు చేసుకున్న పేలుడుకు పాల్పడింది తామేనని జస్టిస్ లీగ్ ఆఫ్ ఇండియా అనే ఖలిస్థానీ అనుకూల సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన మేజేజ్‌లు టెలిగ్రామ్‌లో వైరల్ అయ్యాయని నిఘా...
News

‘భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్‌ హక్కు’

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం...
News

వైభవంగా అక్షరబ్రహ్మ ఆలయం ప్రారంభం

విజయనగరం జిల్లా భామిని మండలం సతివాడ సమీపంలోని నూకాలమ్మ గూడ వద్ద అక్షరబ్రహ్మ నూతన ఆలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. అక్షరబ్రహ్మ కో-ఆర్డినేటర్‌ సవర కరువయ్య ఆధ్వర్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ చేతుల మీదుగా నిర్వహించారు. ఇరురాష్ట్రాల...
News

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 7నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా...
ArticlesNews

గృహస్థ ఆశ్రమం.. ఘనమైన ఆశ్రయం

గృహస్థ ఆశ్రమాన్ని పాటిస్తూ కూడా పరమాత్మ పాదాలను ఆశ్రయించి, పారమార్థిక పురోగతి సాధించవచ్చని మన ధర్మం ప్రబోధిస్తోంది. సంసార సాగరాన తామరాకుపై నీటిబొట్టులా జీవించిన వారెందరో ఉన్నారు. సంత్‌ తుకారామ్‌ నుంచి సతీసక్కుబాయి వరకూ ఎందరో పరమభక్తులు గృహస్థులే. సన్యాస ఆశ్రమం...
News

‘శివాలయానికి మరమ్మతులు వద్దు, మా మసీదులో నమాజులకు అడ్డు’

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా రాణీపూర్ గ్రామంలో ముస్లిం అతివాదులు శివాలయ పునరుద్ధరణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. గుడిలో మరమ్మతులు చేయించడం వల్ల అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న మసీదులో నమాజు సమయంలో ఇబ్బంది అవుతుందని నిహాల్, అనీస్ ఖాన్, అస్గర్‌ఖాన్,...
1 1,275 1,276 1,277 1,278 1,279 3,075
Page 1277 of 3075