News

News

అయ్యంబొట్లపల్లెలో కాకతీయ శాసనం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రామచంద్రాపురం(అయ్యంబొట్లపల్లె) శివాలయం చెంత ముచలిందనాగ శిలాశాసనాన్ని చారిత్రక పరిశోధకుడు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్‌ గుర్తించారు. కాకతీయుల ఏలుబడిలోని మెట్టవాడ(ప్రస్తుతం వినుకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, వై.పాలెం ప్రాంతాలు)లోని దువ్వలి కంపణంలో గల వెల్మపల్లి(ప్రస్తుతం త్రిపురాంతకం మండలం వెల్లంపల్లె)...
News

మంచుఖండంలో అధ్యయనానికి మన్యంవాసి

పర్యావరణ అధ్యయనం కోసం మంచుఖండం అంటార్కిటికా వెళ్తున్న భారత శాస్త్రవేత్తల బృందానికి మన్యంవాసి పరదాని రమణమూర్తి నాయకత్వం వహిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్బా గ్రామానికి చెందిన రమణమూర్తి పేద కుటుంబంలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్‌...
News

గుజరాత్‌లో నకిలీ కోర్టు నడిపిన ఘనుడు

నకిలీ కోర్టు నడుపుతున్న మారిస్ శామ్యూల్ క్రిస్టియన్ గుజరాత్ లో అరెస్ట్ అయ్యారు. నకిలీ న్యాయవాదిగా నమ్మిస్తూ, బూటకపు తీర్పులు ఇస్తూ వేలకోట్ల రూపాయలు, వంద ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకున్నాడు. సుమారు ఐదు సంవత్సరాల పాటు నకిలీ కోర్టును నడిపాడు....
News

వేద విద్య ఉన్న‌త‌మైన‌ది : కంచికామ‌కోటి పీఠాధిప‌తి

అన్ని విద్య‌ల్లోక‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది కంచికామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అన్నారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో బుధ‌వారం సాయంత్రం ఆయ‌న వేద విద్యార్థుల‌కు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వేద విజ్ఞాన...
News

హిందూపేరుతో అద్దెకి దిగిన ముస్లిం యువతి… అరెస్ట్

డెహ్రాడూన్‌లోని రైవాలా ప్రాంతంలో ఓ ముస్లిం యువతి హిందువుగా పేరు మార్చుకొని ఓ ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చి, వెరిఫికేషన్ చేయగా ఆమె హిందువు కాదని, ముస్లిం అని అసలు విషయం బయటపడింది. దీంతో ఇంటి...
News

జమ్మూలో దీపావళికి ఐదు రోజులు సెలవు

ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్‌ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు...
ArticlesNews

శతాబ్ది స్ఫూర్తి కొనసాగించేలా స్మృతి మందిరం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925 విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్‌ కేశవరామ్‌ బలిరామ్‌పంత్‌ హెడ్గేవార్‌ ప్రారంభించారు. హెడ్గేవార్‌ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన...
News

మంత్రాలయం మఠానికి క్రైస్తవ బిషప్

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి క్రైస్తవ బిషప్ లు వచ్చారు. బళ్లారి బిషప్ రైట్ రెవ హెండ్రీ డిసౌజా, రెవ ఫాదర్ ఈవెన ఫింటో వచ్చారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులతో బిషప్ లు సమావేశమయ్యారు....
1 1,271 1,272 1,273 1,274 1,275 3,075
Page 1273 of 3075