News

News

శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు

దీపాల పండగ దీపావళితో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ తర్వాత పరమ శివుడికి మహా ప్రీతి పాత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసమంతా నోములు వ్రతాలే. అలాగే భక్తులు అయ్యప్ప మాలను సైతం ధరిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది...
News

‘ముస్లిం పర్సనల్‌ లా’ ప్రకారం.. పురుషుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు

ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చునని బాంబే హైకోర్టు తెలిపింది. మూడో పెళ్లి చేసుకున్న వ్యక్తికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఠాణే మునిసిపల్‌ కార్పొరేషన్‌ వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని...
ArticlesNews

దీపావళి వేడుకలను అడ్డుకున్న ముస్లింలు

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిన్న రాత్రి దీపావళి వేడుకలు జరుపుకోడానికి హిందూ విద్యార్ధులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ముస్లిం విద్యార్ధులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న హిందూ...
News

లవ్‌జిహాద్ : హిందూ గిరిజన మైనర్ బాలికను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ట్రాప్ చేసిన ముస్లిం

లవ్ జిహాద్ కోరలు ఝార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో సైతం కాటువేస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక హిందూ బాలికను మాత్రమే రక్షించగలిగారు, ఎంతోమంది హిందూ బాలికలు ఇస్లాంలోకి మారిపోయి ముస్లిం యువకులను పెళ్ళిచేసుకోడానికి సిద్ధంగా ఉన్నారంటూ...
News

“కనెక్టింగ్ భారత్’’ అంటూ బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో…

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ కొత్త లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. గతంలో కనెక్టింగ్ ఇండియా అని వుండేది. ఇప్పుడు...
News

శ్రీశైలంలో ఘనంగా స్వర్ణరథోత్సవం

శ్రీశైలంలో ఘనంగా స్వర్ణరథోత్సవం బంగారు రథంపై ఆలయ మాడవీధులలో ఆది దంపతులు విహరింపు శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర...
News

శ్రీవాణి బ్రేక్ దర్శనం.. జనవరి నెల టికెట్ల విడుదల

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి సంబందించిన శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 2025 జనవరి...
ArticlesNews

అచంచల గురుభక్తి

జగద్గురు ఆదిశంకరాచార్య నలుగురు ప్రధాన శిష్యుల్లో పద్మపాదుడు ఒకరు. అతని అసలు పేరు సనందన. ఒక సారి శంకరాచార్యులు, సనందుని గురుభక్తిని లోకానికి నిరూపించాలనుకున్నారు. గంగానదికి ఒక వైపు సనందన గురువుగారి బట్టలు ఉతికి ఆరేస్తున్నాడు. నదికి ఆవలివైపున స్నానం చేసి...
1 1,272 1,273 1,274 1,275 1,276 3,075
Page 1274 of 3075