News

News

చంద్రయాన్-4, 5లపై ఇస్రో కీలక అప్‌డేట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. రానున్న దశాబ్దంలో స్పేస్ ఎకానమీలో ప్రపంచ భాగస్వామ్యంలో భారత్ కనీసం10 శాతం మేర సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్...
News

ప్రపంచ శాంతి కోసం మహా యాగం

సనాతన ధర్మం, ప్రపంచ శాంతి కోసం మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు కంచి పీఠాధిపతి అనంత శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవారు తెలిపారు . తిరుపతిలోని కంచి పీఠంలో పాత్రికేయులతో ఆయన...
News

మూలికా వైద్యంపై పరిశోధనలు జరగాలి.. రాష్ట్రపతి

ఔషధ విలువలు గల మూలికలు, మొక్కలకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులు, గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని ప్రామాణీకరించి, భద్రపరచాలనీ, లేకుంటే అది అంతరించిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హెచ్చరించారు. నయా రాయ్‌పుర్‌లోని పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య, ఆయుష్‌ విశ్వవిద్యాలయ...
News

ఆలయం కూల్చివేత ఘటనలో ఇద్దరు అరెస్ట్

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం కనుగొండ అటవీ ప్రాంతంలోని అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత ఘటనలో నిందితులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్‌ కొండయ్యనాయుడు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ములకలచెరువులోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఈ నెల 14న అభయాంజనేయస్వామి ఆలయాన్ని కొందరు కూల్చేశారు. ఆలయ పూజారి విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన కనుగొండస్వామి ఆలయ పూజారి హరినాథ్‌యాదవ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కనుగొండస్వామి ఆలయానికి భక్తులు రాకపోవడంతో కక్ష పెంచుకున్నాడన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు అందించే రూ.10వేలు తన ఆలయానికి రాకుండా పోతుందని భావించాడు. అభయాంజనేయస్వామి ఆలయం లేకుంటే తన ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడంతో పాటు ప్రభుత్వం నుంచి డబ్బు...
News

టీటీడీ ఈఓ విస్తృత తనిఖీలు

తిరుమలలో టీటీడీ ఈఓ జె.శ్యామలరావు, అడిషనల్‌ ఈఓ సీహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ–5ని తనిఖీ చేశారు. అనంతరం కౌస్తుభం, సప్తగిరి, ఎస్‌ఎంసీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద...
News

తిరుపతి TO అయోధ్య.. రథయాత్ర ప్రారంభించిన విజయేంద్ర సరస్వతి

తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్ర రథయాత్ర చేపట్టినట్టు కంచి మఠం పీఠాధిపతి అనంత శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవారు తెలిపారు. తిరుపతి ఇస్కాన్‌రోడ్డులోని కంచి మఠంలో శ్రీరామ యంత్రానికి (శ్రీచక్రం)కి స్వామిజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు....
News

దీపావళిని సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా

దీపావళి పండుగను రాష్ట్ర ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ జోష్ షాపిరో సంతకం చేశారు. ఈ నిర్ణయం తమ రాష్ట్రంలో నివసించే ఎంతోమంది హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు అందిస్తున్న...
1 1,263 1,264 1,265 1,266 1,267 3,075
Page 1265 of 3075