News

News

నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమలలో నవంబర్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్ద శేషవాహనం, 6న శ్రీ మనవాళ మహామునుల...
News

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

ఆస్ట్రేలియాలో రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. దేవాలయాలను ధ్వంసం చేసి హుండీలను దోచుకున్నారు. శివలింగాన్ని పగలగొట్టడం ద్వారా వారి చర్య కేవలం దొంగతనం కాదనీ, హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమనీ అర్ధమవుతోంది. కాన్‌బెర్రాలోని...
News

ఆలయ భూములను స్వాధీనం చేసుకున్న వక్ఫ్‌ బోర్డు

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో దేవాలయం సమీపంలోని 40 ఎకరాల స్థలాన్ని వక్ఫ్‌ బోర్డు స్వాఽధీనం చేసుకోవడంతో వివాదం నెలకొంది. కానిఫ్‌నాథ్‌ ఆలయం సమీపంలో ఉన్న ఈ స్థలం దర్గాకి చెందినదని పేర్కొంటూ బోర్డు పెట్టింది. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను పేర్కొంది. ఈ...
News

రైతులకు అండగా భారతీయ కిసాన్ సంఘ్

రైతు సమస్యల పరిష్కారానికి భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తుందని, వారికి అండగా ఉంటుందని సంఘ్ జాతీయ నాయకుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం సత్యనారాయణపురంలోని సరస్వతి శిశు విద్యా మందిరం పాఠశాలలో నిర్వహించారు....
News

దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఎత్తేయాలి : రామభద్రాచార్య

హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల అజమాయిషీ ఎందుకని జగద్గురు రామభద్రాచార్య సూటిగా ప్రశ్నించారు. మసీదులు, చర్చిలపై లేని అజామాయిషీ ఒక్క దేవాలయాలపైనే ఎందుకన్నారు. ప్రభుత్వాలు హిందూ దేవాలయాలపై కూడా అజమాయిషీని ఎత్తేయాలని, దీనిపై ప్రభుత్వానికి విన్నవిస్తామని, అజమాయిషీని తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు.జ్ఞానవాపి కేసు...
News

అనంతపురంలో స్వయం సేవకుల పథ సంచలన్

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దేశ సేవ చేయడంలో ప్రథమ స్థానం లో ఉందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనంతపురం నగర బౌద్ధిక్ ప్రముఖ్ జయ చంద్ర తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా...
News

పాకిస్థాన్‌ది గురివింద ధోరణి.. ఐరాసలో దునుమాడిన భారత్‌

మారుతున్న ప్రపంచంలో శాంతి పరిరక్షణలో మహిళల పాత్ర అనే అంశంపై ఐరాస భద్రతా మండలి చర్చిస్తుండగా పాకిస్థాన్‌ దుష్టతలంపుతో కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడంపై భారత్‌ మండిపడింది. పాక్‌లో ఏటా హిందూ, క్రైస్తవ, సిక్కు వర్గాలకు చెందిన 1,000 మంది మహిళల అపహరణ,...
News

జాతీయ ఐక్యతా దినోత్సవం

దేశ ప్రథమ ఉప ప్రధాని, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు,...
1 1,262 1,263 1,264 1,265 1,266 3,075
Page 1264 of 3075