News

ArticlesNews

హిందూ ఐక్యతే ఆయుధం

‌ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన, అనేక శతాబ్దాలు అత్యంత శక్తిమంతంగా మనుగడ సాగించిన భారతదేశం హఠాత్తుగా అనేక ఆక్రమణలను, దాడులను ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? మొదట ఇస్లామిస్టులు, తర్వాత వచ్చిన బ్రిటిషర్లు ఎవరైనా కానీ ఎంతో ప్రాచీన విజ్ఞానం కలిగిన...
News

ప్రాణాలిస్తామంటూ వక్ఫ్ బిల్లుపై రెచ్చగొడుతున్న పర్సనల్ లాబోర్డు

వక్ఫ్ బోర్డు ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసే వక్ఫ్ బిల్లు 2024 విషయంలో కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే వున్నారు. రోజురోజుకీ ఇది మరీ పెరిగిపోతోంది. రోజురోజుకీ కొందరు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ప్రకటనలు చేస్తూనే వున్నారు. దీంతో అమాయకమైన వారు బలవుతున్నారు....
News

ఎస్ఎఫ్ఐ గుండాగిరి… ఏబీవీపీ మహిళా కార్యకర్తలపై దాడులు

సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం SFI తన గుండాయిజాన్ని తరుచూ ప్రదర్శిస్తూనే వుంది. జాతీయవాద భావజాలం వున్న విద్యార్థులను టార్గెట్ గా చేసుకుంటూ రెచ్చిపోతోంది. విద్యార్థులను ఏకం చేయడం, వారిని జాతీయ వాదులుగా తీర్చిదిద్దే పనులను అడ్డుకోవడం, కాలేజీ విద్యార్థి ఎన్నికల్లో...
ArticlesNews

సోదరి నివేదిత చరిత్ర మరువదు నీ ఘనత

(అక్టోబర్ 28 - సిస్టర్ నివేదిత జయంతి) మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం...
News

కందకుర్తి త్రివేణి సంగమం ఘాట్ కి అహిల్యా బాయి ఘాట్ గా నామకరణం

తెలంగాణలోని ఇందూర్ జిల్లా కందకుర్తి గ్రామంలో గోదావరి, మంజీరా,హరిద్ర నదుల త్రివేణి సంగమం యొక్క ఘాట్ కి అహిల్యా బాయ్ హోల్కర్ ఘాట్ అని నామకరణం చేశారు. అహిల్యబాయి హోల్కర్ 300 జయంతి ఉత్సవాల సందర్బంగా సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో...
News

గ్వాలియర్ లో నాలుగు రోజుల పాటు సంఘ వివిధ క్షేత్ర ప్రచారకుల సమావేశాలు

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కేంద్రంగా వివిధ క్షేత్రాల సంఘ ప్రచారకులకు ఈ నెల 31 నుంచి నవంబర్ 4 వ తేదీ వరకు వర్గ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ...
News

డిసెంబరు 8న భగవద్గీత కంఠస్థ పోటీలు

తిరుమల–తిరుపతి దేవస్థానాల అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 8న వైయస్సార్ జిల్లా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార పరిషత్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ గోపిబాబు తెలిపారు.ఆ సంస్థ కార్యాలయంలో ఆయన వైయస్సార్ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కె.విజయభట్టర్‌, ధర్మ ప్రచార పరిషత్‌ ప్రతినిధి రామ మహేష్‌, సభ్యులు దామోదరమ్మ, డి.వెంకటరెడ్డి, చింతకుంట శివారెడ్డి, మునికుమార్‌లతో కలిసి ఈ వివరాలను తెలిపారు. పోటీల్లో భాగంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను మొదటి విభాగంగా, 8, 9 తరగతుల విద్యార్థులను రె ండవ విభాగంగా, ధ్యాన యోగంపై శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులను సీనియర్స్‌ విభాగంగా గుర్తించి.. సంపూర్ణ భగవద్గీతపై పోటీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ...
1 1,264 1,265 1,266 1,267 1,268 3,075
Page 1266 of 3075