News

News

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువుల భారీ నిరసన

బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం చేసే వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలే అని అర్థమైపోతున్నాయి. హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం ఎన్నిక ప్రకటనలు చేస్తున్నా... అమలు విషయంలో మాత్రం వెనుకంజే. తాజాగా చిట్టగాంగ్ లోపని లాల్దిఘీ మైదానంలో...
News

విగ్రహల దొంగలైన షేక్‌ మస్తాన్‌, సయ్యద్‌ మస్తాన్‌బాషా అరెస్టు

విగ్రహాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ సీఐ డి.రామాంజనేయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు...
News

భక్తులకు చేరువగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైన లడ్డూ ప్రసాదాలను భక్తులకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ పున్నమ్మతోటలోని కల్యాణ మండపంలో విక్రయాలు ప్రారంభించారు. ఈ వారం విజయవాడ కేంద్రానికి నాలుగువేల లడ్డూలను కేటాయించారు. లడ్డూల లభ్యత మేరకు శని, ఆదివారాలు...
News

నాగుల చవితి నిర్వహణకు సహకరించాలి

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జరిగే నాగుల చవితి వేడుకలకు అన్ని శాఖల అధికారులు సహకరించి జయప్రదం చేయాలని ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు కోరారు. మోపిదేవిలోని ఆలయ ప్రాంగణంలో...
News

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణ వెసులుబాటు : రామ్మోహన్‌ నాయుడు

శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు మాలధారులు ఇరుముడితోనే విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. అయ్యప్ప భక్తుల వినతితో ఈ మేరకు నిబంధనలను సడలించినట్టు...
News

మన్ కీ బాత్ లో చేర్యాల్ చిత్రకళ గురించి ప్రధాని ప్రస్తావన

దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన అసాధారణ వ్యక్తులు చాలా మందిని ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన డి.వైకుంఠం "చేర్యాల్" జానపద చిత్ర...
News

సంజూగా ప్రేమ నటించి హిందూ యువతిని హత్య చేసిన సలీమ్

సరిగ్గా ఆరురోజుల క్రితం సోమవారం నాడు ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో 19ఏళ్ళ యువతి శవం దొరికడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. ఆమె కనబడడం లేదంటూ ముందురోజే తల్లిదండ్రులు కేసు పెట్టారు. చివరికి ఆమెను హత్య చేసింది సలీమ్ అనే ముస్లిం...
News

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. వీరంతా పాక్‌ నెలకొల్పిన సరికొత్త టెర్రరిస్టు ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అబోటాబాద్‌లోని పాక్‌ సైనిక కార్యాలయం పక్కనే దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ...
1 1,265 1,266 1,267 1,268 1,269 3,075
Page 1267 of 3075