శంషాబాద్ లో హిందువుల భారీ ర్యాలీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయంలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై హిందువులు భారీ నిరసన చేపట్టారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు, స్థానిక ప్రజలు, భక్తులు నిరసనకు దిగారు. శంషాబాద్ బస్టాండ్...







