News

News

యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట

ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి...
News

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఓంకారం, మహానంది, భోగేశ్వరం, యాగంటి, కాల్వబుగ్గ ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు నంద్యాల జిల్లా ప్రజారవాణా అధికారి రజియాసుల్తానా తెలిపారు. ఆమె మాటాడుతూ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రతి ఆది,...
News

కెనడాలో హిందువుల ఆలయంపై దాడి ఘటన అవివేక చర్య

కెనడాలో హిందువుల ఆలయంపై దాడి ఘటన అవివేక చర్య అని, అది సిక్కులకు.. వారి గురువులకు కూడా అవమానకరమని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడినవారు హిందువులనే కాకుండా సిక్కులనూ అవమానపరిచారని ఒక వీడియో సందేశంలో...
News

బిహార్ లో ఛత్ పూజా ఘాట్ ధ్వంసం… నిందితుల అరెస్ట్

ఛాందసులు, దుండగులు ప్రతి హిందూ పండుగను టార్గెట్ చేస్తున్నారు. హిందువుల మత విశ్వాసాలపై దాడులకు దిగుతున్నారు. గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు... ఇలా ప్రతి పండుగపై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఛత్ పూజాను టార్గెట్ చేశారు. బిహార్ లోని సీమాంచల్ ప్రాంతంలో...
ArticlesNews

పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే వరి, గోధుమ, జొన్న తదితర ధాన్యాలే కాదు. ప్రాణాన్ని నిలిపి, చైతన్యవంతంగా ఉంచి, ఆలోచించగల శక్తినిచ్చే ఏ ఆహారమైనా అన్నమే. ఇక్కడ ప్రాణి అంటే మానవులూ, పశు పక్ష్యాదులూ అనుకుంటే పొరపాటే. సృష్టి మొత్తానికి...
News

భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత

శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ కోసం...
News

గత వైభవ స్మరణతో జాతి జాగృతి

సుప్తావస్థలో ఉన్న జాతిని జాగృతం చేయడం కోసం గత వైభవ స్మరణ ఎంతో అవసరమని జేఎన్‌టీయూ న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి...
News

కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేశారు. శుక్రవారం ఆయన వేసిన పిటిషన్‌ సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తిరుమలను కేంద్రపాలిత...
1 1,239 1,240 1,241 1,242 1,243 3,075
Page 1241 of 3075