పంచారామంలో అయోధ్యలో రాముడి ధనుస్సుకు పూజలు
ఏలూరు జిల్లాలోని పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అయోధ్యలో రాముడికి అలంకరించనున్న ధనుస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత చల్లా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ ఈ ధనుస్సును 13 కేజీలు వెండి, 1 కేజీ బంగారంతో చైన్నెలో నాలుగు నెలలు...







