News

News

పంచారామంలో అయోధ్యలో రాముడి ధనుస్సుకు పూజలు

ఏలూరు జిల్లాలోని పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అయోధ్యలో రాముడికి అలంకరించనున్న ధనుస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత చల్లా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ ఈ ధనుస్సును 13 కేజీలు వెండి, 1 కేజీ బంగారంతో చైన్నెలో నాలుగు నెలలు...
News

ఖలిస్తానీలతో కలిసిపోయి హిందువులపై దాడి చేసిన పోలీసులు

కెనడాలో ఖలిస్తానీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంఘటనలు వున్నాయి. భారత్ కి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు చేశారు. దేవాలయాలపై కూడా దాడులు చేశారు. తాజాగా బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంపై కూడా ఖలిస్తానీ అతివాదులు దాడి చేశారు. ఈ అల్లరి...
News

బిస్కెట్ వ్యూహం పన్నిన భారత సైన్యం… హతమైన ఇస్లామిక్ ఉగ్రవాది

జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత సైన్యం ఎప్పటికప్పుడు మట్టుబెడుతూనే వుంది. ఇందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తోంది. తాజాగా… మన సైన్యం ఉగ్రవాదులను ఏరివేయడంలో బిస్కెట్లను ఉపయోగించింది. విజయవంతం కూడా అయ్యింది. లష్కరే తోయిబాకి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదిని మట్టుబెట్టడానికి...
News

JNU లో శివాజీ మహారాజ్ పై ప్రత్యేక పరిశోధనలు.. ప్రత్యేక కోర్సు కూడా

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఛత్రపతి శివాజీపై కీలకమైన పరిశోధనను ప్రారంభిస్తోంది. ఈ పరిశోధన ‘‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’’ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరిశోధన 2025-2026 అకాడెమిక్ ఇయర్...
ArticlesNews

గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలి : సురభి సత్సంగం డిమాండ్

భారత్ లో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని సురభి సత్సంగం డిమాండ్ చేసింది. దేశమంతా గోవులను రక్షించడానికి రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీలోని హరిహరానంద క్రియాయోగా గురుకుల్ ఆశ్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అర్చకులు, గోసేవకుల సమావేశం...
News

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

కార్తిక మాసంలో భక్తులు ఒకే రోజులో అయిదు పంచారామాలను దర్శించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ-ఎన్టీఆర్ జిల్లా కల్పించింది. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాల కొల్లులోని క్షీరారామం, ద్రాక్షా రామంలోని ద్రాక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను దర్శించుకునే...
News

11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’ తిరుపతి

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో 'మనగుడి' నిర్వహించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటలో తెలిపింది. దీన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 26...
ArticlesNews

ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు చిరునామా పెనుగంచిప్రోలు

ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది పెనుగంచిప్రోలు. పవిత్ర కార్తికంలో పరమేశ్వరుడి దర్శనం, ఆలయాల సందర్శన, వన భోజనాలు ప్రాధాన్యమిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పుణ్యక్షేత్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, అన్ని వర్గాల...
1 1,243 1,244 1,245 1,246 1,247 3,075
Page 1245 of 3075