దేశ సమగ్రతను ఎవ్వరూ దెబ్బతీయలేరు : మణిపూర్ సీఎం
ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలన్న మిజోరాం సీఎం వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా స్పందించారు.దేశంలో అయినా, విదేశాల్లో అయినా భారతదేశం, మణిపూర్ సమగ్రతను ఎవ్వరూ తాకలేరన్నారు. ప్రత్యేక క్రైస్తవ దేశం డిమాండ్ పై తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు. అయితే.... భారత్...







