News

News

ప్రపంచ శాంతి కోసం కంచి కామకోటి ఆధ్వర్యంలో రుద్రయాగం..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచి కామకోటి పీఠం మణి జీని కలిశారు. కరసేవకపురంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీమహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగం, శ్రీరామ యంత్రానికి సంబంధించిన వివరానలను వివరించారు...
News

కేరళలో ఇజ్రాయెలీ పర్యాటకులను అవమానించిన కశ్మీరీ ముస్లిం వ్యాపారి

కేరళలోని ఇడుక్కి వద్దనున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కుమిలీలో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ పర్యాటకులకు అవమానం ఎదురైంది. కశ్మీర్‌ నుంచి వచ్చి కేరళలో వ్యాపారం చేసుకుంటున్న ఒక ముస్లిం దుకాణదారుడు ఇజ్రాయెలీ మహిళను అవమానించాడు. ఆ గొడవనుంచి, అతను క్షమాపణ చెప్పి తప్పించుకున్నాడు....
News

వక్ఫ్ చట్టాన్ని సవరించి తీరుతాం : అమిత్ షా

విపక్ష 'ఇండియా' కూటమి నేతలు ఎంతగా అడ్డుకోవాలని చూసినా, వక్స్ చట్ట సవరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణబద్ధులై ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అధికార మహాయుతి కూటమి అభ్యర్థులకు మద్దతుగా మహారా ష్ట్రలోని చంద్రపుర్, యవత్మాల్, హింగోలీ...
News

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కశ్మీర్ పై చర్చ

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర దుమారానికి తెర తీసింది. ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో భారత విద్యార్థులు తీవ్ర...
News

దొంగల కాల్పుల్లో పాక్ హిందువు మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హిందూ భక్తుడిని కాల్చిచంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం ప్రకారం, హిందూ భక్తుడు శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వ్‌కు హాజరయ్యేందుకు శ్రీ నంకనా సాహిబ్‌కు...
News

సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరు ‘భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మార్పు

ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరును 'భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మారుస్తున్నట్లు కేంద్ర గృహని ర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకొని...
News

తెరచుకున్న శబరిమల ఆలయం….వచ్చే ఏడాదిలోగా రోప్ వే సేవలు

మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమా చారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని...
News

తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ...
1 1,223 1,224 1,225 1,226 1,227 3,075
Page 1225 of 3075