News

News

చెల్లెలి హిందూ ప్రియుణ్ణి చంపిన సత్తార్

రఘునందన్ పాశ్వాన్ అనే 21ఏళ్ళ యువకుడిని పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన మొహమ్మద్ సత్తార్‌ను ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసారు. సత్తార్ అక్టోబర్ 31న రఘునందన్‌ను ఏడు ముక్కలుగా నరికి గోరై బీచ్‌లో పడవేసాడు. మతాంతర ప్రేమసంబంధమే రఘు...
News

రాష్ట్ర స్థాయి పద్యగాన పోటీలు.. 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలి

ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో ఆరేళ్ల నుంచి 20ఏళ్లలోపు వయసు వారికి పద్యగాన పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు ఒక పద్యాన్ని రాగయుక్తంగా పాడిన వీడియోను, పేరు, వయసు, తరగతి,...
News

పల్నాటి రణక్షేత్రంలో పోతురాజుకు ‘పడిగెం’

కార్తిక పౌర్ణమి శుక్రవారం పోతురాజుకు ‘పడిగెం’ కట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ తెలిపారు. రాత్రి జ్వాలా తోరణం గుండా బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం, పల్నాటి వీరుల ఆయుధాలు (దైవాలు) వీర్ల అంకాలమ్మ తల్లిని...
News

మేఘాలయ వేర్పాటు వాద సంస్థ హెచ్‌ఎన్‌ఎల్‌సీపై కేంద్రం నిషేధం

మేఘాలయ వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేస్తోన్న హిన్నీవట్రేప్ రాష్ట్రీయ ముక్తి పరిషత్ సంస్థను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019 నుంచి ఈ సంస్థ 48 హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దేశ...
ArticlesNews

భారత సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా లోక్‌మంథన్ భాగ్యనగర్ మహోత్సవం

భారతీయ సంస్కృతి, భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదులో లోక్‌మంథన్ కార్యక్రమం జరుగనుందని కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని పర్యాటక్...
News

ఘనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలకేంద్రంలో స్థానిక వాల్మీకుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద...
News

తిరుమల శ్రీవారి సేవలో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీస్వామి

శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం సన్నిధానమ్ శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి , 12 ఏళ్ళ తర్వాత తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చారు. జగద్గురువులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అడిషనల్ ఈవో స్వాగతం పలికారు....
ArticlesNews

బలవంతపు మతమార్పిడులు, వసూళ్ళు, వేధింపుల పాస్టర్ అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్‌ను బలభద్రపురం గ్రామంలో అరెస్ట్ చేసారు. డేవిడ్ మీద బలవంతపు మతమార్పిడులు, డబ్బుల వసూళ్ళు, వేధింపుల ఆరోపణలు చాలా ఉన్నాయి. నక్కా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు...
1 1,225 1,226 1,227 1,228 1,229 3,075
Page 1227 of 3075