News

News

మానవసేవే మాధవసేవ

మానవసేవే మాధవసేవని శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి పేర్కొన్నారు. విజయయాత్రలో భాగంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని మిన్నెకల్లు గ్రామంలో కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. అర్చక గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
News

ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న 795 ఆలయాల్లో భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భూములు అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ బి ఆర్ ఆర్ పట్నాయక్...
News

మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణ పాట్లు

తిరుమల దక్షిణ మాడవీధుల్లోని గేట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మూస్తూ, తీస్తూ అగచాట్లకు గురిచేస్తున్నారు. సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే వారు మాడవీధుల్లో ప్రదక్షిణ చేయడం ఆచారం. రద్దీరోజుల్లో దర్శనం చేసుకోలేకపోయిన భక్తులూ మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి అఖిలాండం వద్ద...
News

‘వక్ఫ్ తొలగించండి.. అన్నదాత’ను కాపాడండి… స్వామీజీలు, రైతుల ఆందోళన

వక్ఫ్ బోర్డు రాక్షసత్వాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకతో సహా దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని ఫలితమే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి...
News

పాక్‌లో ఉగ్రదాడి.. 50 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సు కుర్రం జిల్లాలో గురువారం ప్రయాణికులతో వెళుతున్న పలు వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తాలిబన్ల ప్రభావం ఉన్న అఫ్గానిస్థాన్‌ సరిహద్దులో జరిగిన ఈ మెరుపుదాడిలో 50 మంది మృతిచెందగా, మరో 20 మంది గాయపడినట్లు అధికారులు...
News

తెలుగు పరిరక్షణకు వంద సభలు

తెలుగును మరిస్తే అమ్మను మరిచిపోయినట్లేనని తెలుగు భాష పరిరక్షణ సమితి కార్యదర్శి ఎస్‌. తమ్మిరాజు తెలిపారు.విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో తెలుగుకు వెలుగునిద్దాం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
News

అమరావతిలో వేదనాదం

ప్రథమ పంచారామక్షేత్రం అమరావతిలో ఘంటశాల చంద్రమౌళీశర్మ ఆధ్వర్యంలో వేదపాఠశాలను శాస్త్రోక్తంగా ప్రాంరంభించారు. ఉదయం అమరేశ్వరస్వామి గాలిగోపురం నుంచి వేదపాఠశాల వరకు వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సత్యనారాయణ అవధాని యజ్ఞిశ్రీ పర్యవేక్షణలో గణపతి హోమం, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనం,...
News

సనాతన ధర్మం కోసం పాదయాత్ర

సనాతన ధర్మంలో భాగంగా హిందూ ధర్మం పెంపొందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా శనివారం మండలంలోని భీమలాపురం, వల్లూరుకు చెందిన సుమారు 500 మంది కోలాట భజన సభ్యులతోపాటు మరికొంత మంది హిందూభక్తులు కలిసి భారీ ర్యాలీగా అప్పన్నప్పల్లికి పాదయాత్రగా తరలివెళ్లారు. కోలాట...
1 1,210 1,211 1,212 1,213 1,214 3,075
Page 1212 of 3075