News

News

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి చేస్తామన్నారు టిటిడి ఇఓ జె.శ్యామలారావు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పాత్రికేయులతో టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామన్నారు.తిరుమలలో భక్తులు నడిచే వెళ్ళే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు...
News

విద్యా నాణ్యతను పెంచాలి : ABVP జాతీయ కార్యవర్గం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఒకరోజు అఖిల భారతీయ కార్యకారిణి సమావేశం గోరఖ్ పూర్ వేదికగా జరిగింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్ పూర్ యూనివర్శిటీలోని సంవాద భవన్ లో ఈ సమావేశం జరిగింది. దీనికి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్...
News

రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా రూ.75 వెండినాణెం

భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా రూ.75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50% వెండి, 40%...
ArticlesNews

భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా.. మనమందరమూ భారతవాసులమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని పేర్కొన్నారు. శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024’’ కార్యక్రమాన్ని...
News

11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి,...
ArticlesNews

కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి

పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే...
News

అమరావతిలో వేదనాదం

ప్రథమ పంచారామక్షేత్రం అమరావతిలో ఘంటశాల చంద్రమౌళీశర్మ ఆధ్వర్యంలో బుధవారం వేదపాఠశాలను శాస్త్రోక్తంగా ప్రాంరంభించారు. ఉదయం అమరేశ్వరస్వామి గాలిగోపురం నుంచి వేదపాఠశాల వరకు వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సత్యనారాయణ అవధాని యజ్ఞిశ్రీ పర్యవేక్షణలో గణపతి హోమం, గోపూజ, స్వస్తి...
News

పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిప్పు సుల్తాన్‌ ర్యాలీ

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో బుధవారం జరిగిన టిప్పు సుల్తాన్‌ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం వ్యక్తులు కొందరు జెండాలు పట్టుకుని టిప్పు సుల్తాన్‌ ర్యాలీ చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. దీంతో కారంపూడి రోడ్డు సెంటర్‌కు ర్యాలీ...
1 1,212 1,213 1,214 1,215 1,216 3,075
Page 1214 of 3075