బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన 14మందిని శుక్రవారం అరెస్ట్ చేసారు. వారిలో 12మంది త్రిపురలో, ఇద్దరు అస్సాంలో పట్టుబడ్డారు. త్రిపురలోని ఖోవై జిల్లా తెలియమురాలో గవర్నమెంట్ రైల్వేపోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు శుక్రవారం నాడు 12మంది బంగ్లాదేశీ అక్రమ...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్ధి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసిన ఏబీవీపీ, ఈ యేడాది అంతకంటె ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకుంది. ఈ సంవత్సరం ఏబీవీపీలో ఏకంగా...
( నవంబర్ 24 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి ) బ్రిటిష్ వారి చేతిలో మన దేశం బందీగా ఉన్నప్పుడు వారి అరాచకాలకు ఎదురు తిరిగి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసిన భరతమాత బిడ్డలు ఎందరో ఉన్నారు… అలాంటి వారిలో ఒకరు...
( నవంబర్ 24 - లచిత్ బోర్ఫూకన్ జయంతి ) భారత్లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదే పదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్లో ఈశాన్య...
పాకిస్తాన్లోని సింధ్ ప్రొవిన్స్ సంఘార్ జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారు. ఆమె వయసుకు మూడు రెట్ల కంటె ఎక్కువ వయసున్న ముసలి ముస్లిం వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దారుణం నవంబర్ 18 సోమవారం...
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70 వ జాతీయ సదస్సు సందర్భంగా అహల్యాబాయి నగర్ లో సంత్ మహంత్ వైద్యనాథ్ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి...