News

News

అస్సాంలో గొడ్డు మాంసం విక్రయించడం, తినడంపై నిషేధం

అస్సాం హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని, తినడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే గొడ్డు మాంసం వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఆ చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలను చేర్చాలని రాష్ట్ర...
ArticlesNews

ఘన చరితకు సాక్ష్యం గండికోట

తెలుగువారి శౌర్యప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి, దండయాత్రకు వచ్చిన శత్రువులను చీల్చిచెండాడి విజయభేరి మోగించిన శత్రుదుర్భేద్యమైన దుర్గం. చుట్టూ ఎత్తయిన ఎర్రని కొండలు, మధ్యలో నిలువులోతున హొయలుపోతూ వడివడిగా ప్రవహించే పెన్నమ్మ, నలుచెరగులా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతికాంత...
News

బంగ్లా పౌరులకు హోటల్స్ ఇవ్వం.. భోజనం పెట్టం : హోటల్స్ నిర్ణయం

బంగ్లాదేశ్ పేషెంట్లకు చికిత్స అందించకూడదని త్రిపుర హాస్పిటల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై హోటల్స్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. బంగ్లాదేశీ పౌరులకు హోటల్స్ లో రూములు ఇవ్వద్దని, లాడ్జీల్లో కూడా రూములు ఇవ్వొద్దని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా మీల్స్...
ArticlesNews

దేహానికి ‘ఆత్మ’ దేశానికి ‘ధర్మం’

“దేహానికి ఆత్మ ఎలాంటిదో - దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన...
News

కట్టబొమ్మన్ చరిత్ర మీద కొత్త వెలుగు

'భారత స్వాతంత్య్రం కోసం కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు జరిగిన యుద్ధాలను అధ్యయనం చేస్తే బ్రిటిష్ జాతి ఎంత మూల్యం చెల్లించిందో అవగాహనకు వస్తుంది. ఒక్క పాంచాలన్కురిచ్చి 110 రోజుల యుద్ధాలను తీసుకున్నా ఇది అర్ధమవుతుంది. 800 పైగా బ్రిటిష్ సైన్యం...
News

వక్ఫ్ బోర్డు నుంచి కొప్పాల్ మఠం ఆస్తులు తిరిగి ఇవ్వాలి

వక్ఫ్ ఆస్తులలో చేరిపోయిన కర్ణాటకలోని కొప్పాల్ హళకేరి శ్రీ అన్నదానేశ్వర శాఖ మఠం ఆస్తులను తిరిగి ఇవ్వాలని స్థానిక వీరశైవులు ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 21న వీరశైవ వర్గం నాయకులు మఠంలో సమావేశమై దీని గురించి చర్చించారు. ఈ మఠం స్థానిక...
News

జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్‌ దాస్‌

బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్‌ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ...
News

తల్లిదండ్రులకు పాదపూజ

సంస్కృతికి పట్టం కడుతూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని విద్యారణ్య ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో మాతాపితృ వందనం, మాతృ హస్తేన భోజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలు పాదపూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు స్వహస్తాలతో పిల్లలకు...
1 1,186 1,187 1,188 1,189 1,190 3,076
Page 1188 of 3076