News

News

బోర్డర్‌లో బంగ్లాదేశ్‌ కవ్వింపు

సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో అత్యాధునిక బేరక్తర్‌ టీబీ2 డ్రోన్లను మొహరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్‌ సరిహద్దులో నిఘా పెంచింది. అయితే షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత సరిహద్దు వెంట ఉగ్రవాద చర్యలు...
News

బొబ్బిలిలో శ్రీరామ పాదుకారాధన

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి స్వీయపర్యవేక్షణలో శుక్రవారం రాత్రి విజయనగరం జిల్లా బొబ్బిలి రాజాకళాశాల మైదానంలో శ్రీరామ పాదుకారాధన కన్నుల పండువగా జరిగింది. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బొబ్బిలి వికాసతరంగణి, ఎమ్మెల్యే...
News

సంభల్…బంగ్లాదేశ్ అల్లర్ల డీఎన్‌ఏ ఒక్కటే : యూపీ సీఎం ఆదిత్యనాథ్ ధాస్

గత వారం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో అల్లరి మూకలు జరిపిన దాడిని, బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులకు దిగిన వారి డీఎన్‌ఏ, సంభల్‌లో హింసకు పాల్పడినవారి డీఎన్‌ఏ ఒక్కటేనని...
News

హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గేదెలవానిపేటలో స్వయంభుగా వెలసిన ఉమామ హేశ్వర స్వామి పీఠం ప్రాంగణం లో కల్యాణ వెంకటేశ్వరుని ఆల య నిర్మాణానికి శుక్రవారం ఎమ్మె ల్యే గొండు శంకర్‌...
News

చిన్మయ్‌ కృష్ణదాస్‌కు కనీస హక్కులు కల్పించాలి

ముంబయి దాడుల్లో నిందితుడైన ఉగ్రవాది కసబ్‌ విషయంలో భారతదేశం ప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని.. కాని బంగ్లాదేశ్‌లో అరెస్టయిన చిన్మయ్‌ కృష్ణదాస్‌కు కనీసం న్యాయపరమైన అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు....
News

వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేసిన బంగ్లా హైకమిషన్

బంగ్లాదేశ్‌లో ఉద్రికతల నేపథ్యంలో త్రిపురలోని అగర్తలాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్ని వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్టు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. భద్రతా కారణాల...
News

శ్రీశైల క్షేత్రపరిధిలో శాస్త్రోక్తంగా అనాథప్రేత సంస్కారం

శ్రీశైల మహాక్షేత్రం పరిధిలో శివైక్యం పొందిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించాలని అందుకు అవసరమైన వాహనాన్ని( కైలాస రథాన్ని) తక్షణమే ఏర్పాటు చేయాలని ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు...
ArticlesNews

పాకిస్తాన్ పేరు మార్చండి

ఎవరైనా తాముండే కాలనీ, ప్రాంతం పేరు ఏదైనా తమ కాలనీ పేరు అక్కడి వాసులు గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా కాలనీ వాసులమని గర్వంగా ఫీలవుతారు. అయితే నగరంలోని ఓ కాలనీవాసులు తమ కాలనీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాముంటున్న కాలనీ పేరు...
1 1,184 1,185 1,186 1,187 1,188 3,076
Page 1186 of 3076