News

News

బంగ్లాలో మైనారిటీలపై మారణహోమం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మారణహోమం జరుగుతోందని, దీని వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆరోపించారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి...
News

నంద్యాలలో హిందువుల భారీ ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో భారీ ర్యాలీ చేపట్టారు. విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్- ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌, బీజేపీ అనుబంధ సంస్థలు, హిందూ పరిరక్షణ సంస్ధలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ టెక్క...
ArticlesNews

భారతదేశ కవచం శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు, గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1621...
News

బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు ఖైదీలు పరార్

బంగ్లాదేశ్ జైళ్ల నుంచి పరారైన ఖైదీల్లో 700 మంది ఆచూకీ నేటికీ లభించలేదని జైళ్ల శాఖ చీఫ్ సయాద్ మహమ్మద్ మోతేర్ హుసేన్ ప్రకటించారు. విద్యార్థి ఉద్యమాల సమయంలో నిరసనకారులు జైళ్లను బద్దలు కొట్టారు. కొన్ని జైళ్లకు నిప్పు పెట్టారు. జూన్,...
News

మతం మారడానికి నిరాకరణ.. గొలుసులతో కట్టేసి అత్తామామల చిత్రహింసలు

మతం మారనని కోడలు తెగేసి చెప్పడంతో అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధింపులకు గురి చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ మహిళే వెల్లడించింది. మతం మారమని రోజూ తన అత్తా మామలు ఒత్తిడి...
News

హిందువులపై దాడికి నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేణుగోపాలస్వామి ఆలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్శంగా హిందూ సంఘాల నాయకులు పెంట స్వామినాయుడు, పువ్వల...
News

బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకై బాసటగా నిలవాలి

* ఆర్ఎస్ఎస్ నేత భాగయ్య ‘సంఘీభావ సదస్సు’లో పిలుపు బంగ్లాదేశ్‌లోని హిందువులను దాడులు, అత్యాచారాల నుండి కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వారికి బాసటగా నిలబడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ కార్యకారిణి...
News

లెంపలేసుకున్న నొమానీ

ఇటీవలే మహారాష్ట్రలో 'ఓట్ జిహాద్' పిలుపు ఇచ్చి సంచలనం సృష్టించిన మౌలానా సజ్జాద్ నౌమానికి బుద్ధి వచ్చినట్టుంది. హిందువులు ఓట్ జిహాద్ అవసరం లేకుండానే బీజేపీ నేతృత్వంలోని మహాయుతిని గెలిపించడంతో, పొరపాటు జరిగింది క్షమించమంటున్నాడు తాలిబన్ ఆరాధకుడు నౌమానీ, ముస్లింలంతా ఓట్...
1 1,185 1,186 1,187 1,188 1,189 3,076
Page 1187 of 3076