బంగ్లాలో మైనారిటీలపై మారణహోమం
బంగ్లాదేశ్లో మైనారిటీలపై మారణహోమం జరుగుతోందని, దీని వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి...







