News

ArticlesNews

సంభల్ హింస వెనుక ఉగ్రవాద హస్తం? పాక్, అమెరికా తూటాలు లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించిన బృందం మీద దాడి చేసిన ముస్లిం మూకలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ దొరికిన బులెట్ కార్ట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుని పరీక్షించింది. ఆ పరీక్షలో విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయి....
News

బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దు: బ్రిటన్‌ హెచ్చరిక

బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని బ్రిటన్‌ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్‌లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ...
ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ...
News

రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత

యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగరాజ్‌లోని గంగానది ఒడ్డున ఉన్న రసూలాబాద్ ఘాట్ పేరును చంద్రశేఖర్ ఆజాద్ Azad) ఘాట్‌గా మార్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయాగరాజ్ కార్పొరోషన్ తాజాగా పేరు మార్పు ప్రక్రియను పూర్తి...
News

చిరస్మరణీయులు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ వరిష్ట కార్యకర్తగా, భారతీయ శిక్షణ మండల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆజీవనం సేవలందించిన ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం సంస్మరణ సభ "విశ్వ చింతన్" నవంబర్ 16న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ (ద్వారకా నగర్)లో జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
News

‘ఇస్లాం దృష్టికోణం నుంచి చూడకపోతే అది చరిత్రే కాదు’

తమ దేశ చరిత్రను వలసవాదుల కళ్లజోడు నుంచి కాక దేశీయులమైన తమ దృష్టికోణంతో చూసి, రాసుకోవాలన్న తపన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పెరుగుతోంది. ముఖ్యంగా, గతంలో సామ్రాజ్యవాదుల ఆక్రమణకు గురై, పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దేశాలు ఆ భావదాస్యం నుంచి బయటపడాలని...
ArticlesNews

నిర్వహణ పేరిట ఆలయాల దోపిడీ ఇప్పుడు వ్యవస్థీకృతమైంది

దేవాలయాలకు భక్తులు సమర్పించుకుంటున్న విరాళాలను, , వదాన్య దాతలు ఇచ్చుకుంటున్న ఆస్తులనూ ఆలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు దోచుకోవడం మన కళ్ళ ముందరి కథే. భక్తులిచ్చిన కానుకలను పూజాదికాలకు, పూజారుల జీతభత్యాలకు తక్కువగా ఇచ్చి మిగతా సొమ్ములో కొంతభాగాన్ని ప్రభుత్వాధికారులకు వేతనాలుగా...
News

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజూ తిరుమలలో 3.5 లక్షల లడ్డూలు అవసరం ఉంటుంది. మరో 5 వేల కళ్యాణం లడ్డూరు, 6 వేల వడలు డిమాండ్ ఉంది. ఇవి కాకుండా...
1 1,188 1,189 1,190 1,191 1,192 3,076
Page 1190 of 3076